APTF VIZAG: October 2021

మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు.పీఎం పోషన్ యోజనలో భాగంగా అందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం

పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై కేంద్రం దృష్టి సారించింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని యోచిస్తోంది. సజ్జ, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో వాటితో చేసిన పదార్థాలను అందించడంపై దృష్టి పెట్టింది. వీటిని పీఎం పోషన్ యోజనలో భాగంగా చేసి పిల్లలకు అందించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

Jawahar Navodaya 9th class entrance online Application

జవహర్ నవోదయ విద్యాలయాలలో 2022-23 సంవత్సరం కొరకు లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ ద్వారా తరగతి IX లో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు ఆఖరి తేది 15 నవంబరు , 2021 వరకు పొడిగించబడింది

దరఖాస్తు చేయు website

www.navodaya.gov.in 

లేదా 

nvsadmissionclassnine.in

Jio Phone NEXT Available జియోఫోన్ నెక్స్ట్ దీపావళి నుంచి అందుబాటులోకి

జియోఫోన్ నెక్స్ట్ ధరను రూ.6499గా నిర్ణయించినట్లు జియో, గూగుల్ ప్రకటించాయి. దీపావళి నుంచి ఈ చౌక ధర 4జీ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబా టులోకి రానుంది. రూ. 1999 ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని నెలవారీ కిస్తీలతో 18-24 నెలల్లో చెల్లించవచ్చని జియో వెల్లడిం చింది. రూ.300 - 600 వరకు ఈఎంఐ చెల్లిం పులతో డేటా, టాక్లైమ్ ఆఫర్లను కంపెనీ ఇవ్వనుంది. ఇందుకు ప్రాసెసింగ్ రుసుముగా రూ.501 వసూలు చేయనుంది. క్వాల్కమ్ చిప్సెట్తో రూపొం దించిన ఈ స్మార్ట్ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న జియోమార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో లభించనుంది. పండగల సీజన్లో చౌకధర స్మార్ట్ఫోన్ను భారత విని యోగదారులకు గూగుల్, జియో అందించడం సంతోషకరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందేలా, అందుబాటు ధరలో ఈ స్మార్ట్ఫోన్ను భారత్ కోసమే రూపొందించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.

AP DEECET -2021 - QUESTION PAPERS - KEYS -RESPONSE SHEETS

DEECET -2021 - ఆన్సర్ షీట్స్ మరియు రెస్పాన్స్ షీట్ లను విడుదల చేయడం జరిగింది.

https://apdeecet.apcfss.in/CandidateLogin.do

PRC పై మీడియాతో ఎంప్లాయిస్ అసోసియేషన్స్ మాట్లాడిన పాయింట్స్

శ్రీ K వెంకటరామిరెడ్డి గారు అప్స ప్రెసిడెంట్ గారి పాయింట్స్

◆ 11 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది

◆ PRC నివేదిక ఇవ్వాలని సీఎస్ గారిని ఇవ్వమని చెప్పినాము

◆ వారం రోజుల్లో మరల మీటింగ్ ఏర్పాటు చేస్తాము అని సీఎస్ గారు చెప్పినాము.

◆ సచివాలయం ఉద్యోగుల కి సంబంధించిన అంశాల మీద ASO పోస్టుల మీద కాంట్రాక్టు ఉద్యోగులు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాల మీద మరల మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పినారు.


శ్రీ B శ్రీనివాసరావు గారు AP NGO,S ప్రెసిడెంట్

◆ ఈ రోజు మీటింగ్ మొక్కు బడిగా జరిగింది.

◆ 11 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరగడం సొంతోషం తప్ప ఉద్యోగుల కు సంబంధించి ఇక ఏమి జరగలేదు.

◆ ఫైనాన్స్ అంశాలు కానీ నెల మొదటి తేదీ జీతాలు కానీ పెన్షన్స్ పెండింగ్ అంశాలు కానీ ఉన్న వాటి మీద స్పష్టత లేదు.

◆ కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల విషయం మీద కానీ ఆర్థిక అంశాల మీద కానీ చనిపోయిన మట్టి ఖర్చులకు సంబంధించిన అంశాల మీద కూడా అధికారుల నుంచి హామీ రాలేదు.

◆ పతి విన్నపానికి కూడ మరల సమావేశం అని అన్నారు.

శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అమరావతి రెవెన్యూ అసోజేషన్ ప్రెసిడెంట్ గారి పాయింట్స్

◆ పిఆర్సీ పై స్పష్టత లేదు

◆ 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు. 

◆ పిఆర్సీ పై వారం రోజుల్లో కమిటీ వేస్తామన్నారు.

◆ పెన్షన్లు..జీతాలపై ఆర్థిక శాఖ నుంచి స్పష్టత లేదు.

◆ మాకు రావాల్సిన బకాయిల పై కూడా స్పష్టత లేదు...దీనిపై ఒక వారం లో సమావేశం అవుతామని మాత్రమే చెప్పారు.

◆ వైద్య ఆరోగ్య శాఖ ...ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పై వచ్చే నెల 30 లోపు సంబంధిత కార్యదర్శి లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎస్ గారు చెప్పారు.

◆ ఎంప్లాయ్స్ హెల్త్ కార్డ్ ఆన్ హెల్తీ గా ఉందని సీఎస్ కు చెప్పాము.

◆ కారుణ్య నియామకాల విషయంలో సీఎం జగన్ చెప్పినా కూడా అధికారులు దృష్టి పెట్టడం లేదని సీఎస్ కు చెప్పాము.

◆ కారుణ్య నియమకాలపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు.

◆ నాలుగు నెలల తర్వాత మళ్ళీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని సీఎస్ చెప్పారు.

◆ వారం రోజుల్లో పిఆర్సీ పై స్పష్టత రాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తాము.

◆ వచ్చే వారం శ్రీ అజయ్ కాలం గారు వచ్చిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తాము అని సీఎస్ గారు చెప్పినారు.

◆ కోవిడ్ కారణంగా మరణించి ఉద్యోగుల విషయం మీద సీఎం గారు చెప్పిన విషమం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Brief PRC report for employees

ఈరోజు జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వలేదు. 2,3 రోజుల్లో ఇస్తామన్నారు. 1పేజీ బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చారు.


PRCRECOMMENDATIONS ON FITMENT


1. The increase in Basic Pay at the minimum level should be as to fully compensate for the rise in prices of the essential items of human consumption. 2. It should also accommodate certain new items of expenditure which have to be incurred for a decent and

dignified living in a modern civilised society. 3. The quantum of rise in wages in percentage terms should be uniform across all segments of employees in the interest of fairness and equity. 4. The fitment benefit should be allowed so as to bridge the gap between the increase in Minimum Pay, as

determined based on the ILC norms, on 01-07-2018, over that fixed as on the date of implementation of

the last RPS (e. 01-07-2013) less the neutralization of inflationary impact on prices of essential items of

consumption effected through the merger of Dearness Allowance with Basic Pay. Based on this principle,

in the present case the fitment works out to 23%. 5. However, pending receipt of Report of this Commission, on the request of the service associations the State Government has already approved an Interim Relief @ 27% of Basic Pay with monetary benefit from 01-07-2019 vide G.O.Ms. No.60 Finance (PC & TA) Department dated 06-07-2019. Government has further ordered that the Interim Relief shall be adjusted against any benefit that may accrue to the employees on account of revision of scales of pay and other allowances as a result of Government's decision on the Report of the Pay Revision Commission.

6. Based on the above, the Commission recommends the following formula for pay fixation in the revised scales:

a) The existing Basic Pay in the pre-revised scales may be taken into account;

b) Dearness Allowance admissible as on 01.07.2018 (as per AICPIN figures) may be calculated @ 30.392%

on (a) above:

c) A fitment benefit of 27 % of (a) above may be arrived at;

d) The revised basic pay in the new pay-scale applicable to the post shall be fixed at the stage next above the figure arrived at after adding (a), (b) and (c) above or alternatively by multiplying the figure at (a) above by a fitment factor of 1.57392;

e) if an employee's pay, when fixed as above, falls short of the minimum in the relevant revised pay scale,

it shall be fixed at the minimum of the scale.

f) if the amount so fixed exceeds the maximum of the appropriate revised scale, the difference shall be treated as personal pay and should be absorbed in future pay increases or in stagnation increments

(maximum five) sanctioned, if any.

7. The Commission recommends that the pay fixation in the revised pay- scales take effect from 01.07.2018. The Commission however deems it appropriate to leave the decision, regarding the date from which monetary benefit of such fitment should be given, to the Government depending on its resources position.

BENEFIT ON IR TILL NOW

State Government has approved an Interim Relief @ 27% of Basic Pay with monetary benefit from 01-07-2019 vide G.O.Ms. No.60 Finance (PC & TA) Department dated 06-07-2019. Expenditure on IR till now is estimated at Rs.16,281 cr as shown below

2019-2

(From 1.07.2019) 4,898.16

7,272.01

2021-22 (Till Date)

4,311.00

Total

16,481.18

File No.ESE02-15/56/2021-EST 5-CSE Memo.No.ESE02-15/56/2021-EST 5-CSE Dt:29/10/2021 .Employment to the dependents of deceased Government employees who succumbed due to Covid-19 - Certain instructions - Communicated - Issued. Ref: Govt Circular Memo.No.1512950/Ser.A/2021, Dt:21.10.2021.

Covi తో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చేలా చూడాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు.

While enclosing a copy of the Govt Circular in the reference read above, to all the Regional loint Directors of School Education and District Educational Officers in the state and they are requested to take necessary action accordingly.


Encis: As above


Chinaveerabhadrudu Vadrevu Director of School Education,


To


All the Regional Joint Directors in the state.


All the District Educational Officers in the state.


Signed by


Chinaveerathadrudu


Date: 29-10-2021 07:39:40 Reason: Approved

Ammavodi Laptops for 10th , intermediate,degree students models and configuration

హైస్కూల్‌ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.

4జీబీ రామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్డీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్‌ వర్డ్, పవర్‌ పాయింట్‌) కాన్ఫిగరేషన్‌లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు.

డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు..

మోడల్‌–1..

ప్రాసెసర్‌: ఇంటెల్‌ పెంటియమ్‌ సిల్వర్‌ సిరీస్, ఏఏండీ అథ్లాన్‌ (3000 సిరీస్‌) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్‌ రామ్‌

►500 జీబీ హార్డ్‌ డ్రైవ్‌

►14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)

►వై–ఫై, బ్లూటూత్‌ 

►వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)

►విండోస్‌ 10 ఓఎస్‌ 

►ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌

►మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ) 

►ఎండీఎం సాఫ్ట్‌వేర్‌

►బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌


మోడల్‌–2..

ప్రాసెసర్‌: ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఏఏండీ రైజెన్‌ 3 (3250) లేదా సమానమైనది.

►8 జీబీ డీడీఆర్‌ ర్యామ్‌

►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్‌ డ్రైవ్‌

►14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)

►వై–ఫై, బ్లూటూత్‌ 

►వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)

►విండోస్‌10 ఓఎస్‌ 

►ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌ 

►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ)

►ఎండీఎం సాఫ్ట్‌వేర్‌

►బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌ 

MEO REQUEST LETTER FOR OPENING OF ZERO BASED ACCOUNT FOR ALL SCHOOLS OF ALL MANAGEMENTS.

పాఠశాలలో జీరో అకౌంట్ ఓపెన్ చేయటం కోసం MEO రిక్వెస్ట్ లెటర్

Click Here To DOWNLOAD REQUEST LETTER

Ap cabinet Meetings Key Decissions

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు.

రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం 

యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్ .

సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం 

2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం 

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 

కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం 

వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం 

రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం 

పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్ 

జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం 

శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం 

వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

LINK TO WATCH LIVE PROGRAMME Vocational Education - II NISHTHA - 2.0

నిష్ఠ 2 శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే లైవ్ వీడియో కార్యక్రమం కింది లింక్ను క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి చూడగలరు.

(వృత్తి విద్య)- II by State (Andhra Pradesh) 

(5 PM TO 6 PM)

https://diksha.gov.in/play/content/do_3133966983214366721716 



Joint staff council meeting agenda items

రేపటి (29-11-2021) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండా లో పొందుపరచిన అంశాలు.

Jagananna gorumudda Day wise Daily Attendance Status

జగనన్న గోరుముద్ద పథకంలో పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థుల యొక్క హాజరు నమోదు చేయడం జరుగుతుంది. మీ పాఠశాల పిల్లల యొక్క హాజరును తేదీ వారీగా తెలుసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

ఇందులో మనం విద్యార్థులు ఎంతమంది వచ్చారు, ఎంత మంది భోజనం చేశారు, ఎంతమందికి గుడ్లు పెట్టాము, ఎంతమందికి చిక్కి ఇచ్చామని వివరాలు కూడా వస్తున్నాయి.

Click Here To Know Daily attendance

Ap CBSE syllabus established in all schools

AP లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా CBSE సిలబస్ అమలుకు సంబంధించి రోజువారీ అభ్యర్ధనలు , ఫిర్యాదులు స్వీకరించుటకు గాను విద్యాశాఖ తరపున కల్నల్ శ్రీ వి. రాములు IPoS , కార్యదర్శి , APREIS గారిని ఏక అధికారిగా నామినేట్ చేస్తూ DSE AP వారు మెమో జారీ చేసారు

Ap cabinet meetings held on today 11 am

ఈరోజు ఏపి కేబినెట్ భేటీ

స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు సియం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ.

ప‌లు కీల‌క ఎజెండాల‌పై చర్చ‌.

అన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మ‌కాల‌కు ఆర్డినెన్స్ కు అమోదం.

భూ కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులు పై చర్చించనున్న మంత్రి వర్గం

సినిమాటోగ్ర‌ఫి చ‌ట్టానికి స‌వ‌ర‌ణ కు అర్డినెన్స్ కు అమోదం తెల‌ప‌నున్న కేబినెట్.?

అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ పై చ‌ర్చ‌.

టీటీడీలో ప్ర‌త్యేక అహ్వానితుల నియామ‌కం పై చ‌ర్చ‌..

దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌ .విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీవింగ్‌ ఏర్పాటు పై చ‌ర్చ‌

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు పై చ‌ర్చ‌

ALL INDIA SAINIK SCHOOL ENTRANCE EXAMINATION (AISEE-2022).. PUBLIC NOTICE... ONLINE APPLY LAST DATE EXTENDED UPTO NOV 5th


ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 5 వరకు గడువు పొడిగించడం జరిగింది.

Memo No: 02/831.Dated: 27-10-2021 గుడ్లు మరియు చిక్కీలు సకాలంలో, నాణ్యమైన సరఫరాను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలు జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ వారు.

1).  ప్రధానోపాధ్యాయులు IMMS యాప్ (గుడ్ల రసీదు ఆప్షన్) లో సరఫరాదారు నుండి గుడ్లు అందిన సమయంలో రసీదుని అప్డేట్ చేయాలి.

2).సమయ షెడ్యూల్ ప్రకారం గుడ్లు (ప్రతి 10 రోజులకు) మరియు చిక్కీలు (పక్షం రోజులకు) సకాలంలో సరఫరా చేయడానికి సరఫరాదారు బాధ్యత వహించాలి.

3).  జిల్లా విద్యాధికారులు / మండల విద్యాధికారులు R1.5 నివేదికను ప్రతిరోజూ పర్యవేక్షించాలి మరియు సకాలంలో సరఫరాపై HM లు, సరఫరాదారులను అప్రమత్తం చేయాలి.

4).   చిక్కీ సరఫరాదారు పనితీరు నివేదిక కూడా నవంబర్ 1వ తేదీ నాటికి ప్రారంభించబడుతుంది.

5).  MEOs మరియు DEO లు JGM సైట్లో గుడ్లు మరియు చిక్కీల సరఫరాను నిర్ధారించాలి, తద్వారా ఆన్లైన్ నివేదిక కోసం బిల్లులు పెంచబడతాయి.

6). గుడ్లు మరియు చిక్కీలను సరఫరా చేయడానికి మరియు వారి పనితీరు ఆధారంగా సమయపాలన పాటించని సరఫరాదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయబడతాయి.

7).   ఈ సూచనలు నవంబర్-1-2021 నుండి ఖచ్చితంగా పాటించబడతాయి.

SHORT MEMOS for lntermediate 1st year and second year

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసిన విద్యార్థుల మార్కుల యొక్క షార్ట్ మెమోస్ ను విడుదల చేయడం జరిగింది.

https://bie.ap.gov.in/ShortMemosLinks.do

Visakhapatnam district all subjects vacancy position for promotion

 విశాఖపట్నం జిల్లా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ లకు సంబంధించి అన్ని యాజమాన్యాల అన్ని సబ్జెక్టుల యొక్క వేకెన్సీ లిస్టును విడుదల చేయడం జరిగింది.

RGUKT - Download Call Letters for General Counseling

RGUKT - IIIT కౌన్సిలింగ్ కొరకు కాల్ లెటర్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

http://admission.rgukt.in/GenderalCategoryStatus.php

Supply and receipt of Eggs and chikki to Schools under Jagananna Gorumudda scheme - Certain instructions issued Memo No. ESE02/831 /2021-MDM-CSE Dated:27/10/2021

జగనన్న గోరుముద్ద పథకం కింద పాఠశాలలకు గుడ్లు మరియు చిక్కీల సరఫరా మరియు రిసీవింగ్ గురించి స్పష్టమైన సూచనలతో ఉత్తర్వులు విడుదల.


3,4,5 తరగతుల విలీన ప్రక్రియ – సూచనలు

కమిషనర్ పాఠశాల విద్య వారి ఉత్తర్వుల సంఖ్య 151- A&I-2020 మేరకు.. ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ఉన్న / ఆనుకొని ఉన్న / 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5 తరగతులను నవంబర్ 1వ తేదీ నుండి ఉన్నత పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది.

1,2 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహించ వలెను.

1,2 తరగతులకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి 1:30 నిష్పత్తి లో ఉపాధ్యాయులను కొనసాగించవలసి ఉంటుంది.

మిగిలిన ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకి మార్పు చేయవలయును. 

జూనియర్ (తక్కువ సర్వీసు ఉన్న ) ఉపాధ్యాయుడుని తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో ఉండేలా చూడాలి.

ఒకవేళ సీనియర్ ఉపాధ్యాయునికి ఉన్నత పాఠశాలలో బోధించుటకు తగిన అర్హతలు లేకపోతే జూనియర్ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాల కు మార్పు చేయవలెను.

ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు కలిగిన PSHM యొక్క అభీష్టం మేరకు ఉన్నత పాఠశాలకు మార్పు చేయాలి. ఉన్నత పాఠశాలలో బోధించుటకు అర్హతలు లేనిచో ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలి.

ఉన్నత పాఠశాలలో 3,4,5 తరగతులు బోధించుటకు తగిన వసతి లేనట్లయితే ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ లో 3,4,5 తరగతులు నిర్వహించాలి

29న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం

వాయిదా పడిన ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 29న అమరావతి సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ మంగళవారం లేఖలు పంపింది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 11 పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏపీలో 3393 మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

https://cfw.ap.nic.in/MLHP2021.html

► పోస్టులు: మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌

► మొత్తం పోస్టుల సంఖ్య: 3393

జిల్లాల వారీగా ఖాళీలు

► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం–633; 

► ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా–1003;

► గుంటూరు, ప్రకాశం, నెల్లూరు–786; 

► చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు–971.

► అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసి ఉండాలి. 

► వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. 

► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021

► వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html

Covid-19 Ex-gratia for an amount of Rs.50,000 to the next Kin of the deceased persons due to COVID 19 from funds of State Disaster Responce Fund (SDRF) G.O.RT.No.543 , Dated: 25-10-2021

కోవిడ్-19 వలన మరణించిన వారి కుటుంబానికి ₹50,000 లు మంజూరు చేయుటకు సంబంధించిన Go మరియు దరఖాస్తు నమూనా.

Rc.No. Spl2/IT Plg/2021 Dt:25-10-2021 testing of students biometric attendance for ammavodi

 

జగనన్న అమ్మఒడి  75%హాజరు -1 to 12th classes స్టూడెంట్స్  బయోమెట్రిక్ హాజరు. త్వరలో ప్రతి రోజు ఫింగర్ ప్రింట్ లేక ఐరిస్ వేయించ వలెను. కృష్ణా జిల్లా లో ప్రయోగాత్మకం గా పైలెట్ ప్రాజెక్ట్.ఉత్తర్వులు  విడుదల చేసిన విద్యాశాఖ సంచాలకులు.

ఫ్యాప్టో పక్షాన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారితో చర్చించిన అంశాలు.

నవంబర్, డిసెంబర్ నెలల్లో రేషనలైజేషన్ నిర్వహించి జనవరి మొదటి వారంలో బదిలీలు చేపడతామని తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ లో హెచ్ఎం ఖాళీలు అనగా 1-11-2020 నాటి ఖాళీలతో పాటు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు కూడా చూపాలని కోరాము. లీగల్ ఒపీనియన్ తీసుకుని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు చూపుతామని, నవంబర్ 1న మిగిలిన ఖాళీలకు ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

ప్రమోషన్స్ లో వేకెన్సీలు బ్లాక్ చేసి చూపడాన్ని గురించి ప్రస్తావించగా నవంబర్ నెల మొదటి వారంలో మరో పదోన్నతుల షెడ్యూల్ ఇస్తామని ఈ షెడ్యూల్ లో బ్లాక్ చేసీన పోస్టుల నన్నిటిని చూపిస్తామని తెలిపారు

అంతర్ జిల్లా బదిలీలు ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందని, వచ్చిన వెంటనే బదిలీలు చేపడతామని తెలిపారు.

ప్రమోషన్ కి పిలిచే ఉపాధ్యాయులను 1:3 పద్ధతిలో పిలవాలని కోరాము, పరిశీలిస్తామని తెలిపారు

సీనియారిటీ జాబితాలను రూపొందించేటపుడు అన్ని జిల్లాలలో ఒకే విధానాన్ని అవలంబించాలని కోరగా తగు సూచనలు చేస్తామని తెలిపారు.

చైర్మన్ & సెక్రటరీ జనరల్

        FAPTO, AP

Grama ward secretary employees attendance status

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు అక్టోబర్ -2021 నెల జీతాలకు సంబంధించి రోజు వారి హాజరు స్థితి చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం లో డాష్ బోర్డు లింకు ఇవ్వడం జరిగింది.

 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AttendanceReportMandal

1. అక్టోబర్ 2021 బయోమెట్రిక్ హాజరు పరిగణించు సమయం తేదీ 23.9.2021 నుంచి 22.10.2021

2. HRMS అప్లికేషన్ లో సచివాలయ ఉద్యోగులు అందరికీ లాగిన్ ఐడి ఇవ్వటం. అందులో వారు CL, Optional Holidays మరియు డెప్యూటేషన్, ఆన్ డ్యూటీ(OD) , మీటింగ్లు, బయోమెట్రిక్ హాజరు ఫెయిల్యూర్ అయినా, ట్రైనింగ్ అయినా హాజరు రెగ్యులరైజేషన్ (Attendance Regularization) ఆప్షన్ లు కలవు.

4. ముందుగా తేదీ 22.10.2021 నాడు ఇచ్చిన PDF ఫైల్ ను పట్టించుకోకుండా, పైన డాష్ బోర్డు లింకు లో ఉన్నటువంటి బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఈ నెల OCT-2021 జీతాలు అందరు DDO వారు పెట్టవలెను. పాత పంచాయతీ సెక్రటరీలు పాత VROs, పాత మున్సిపల్ ఉద్యోగులను కూడా వర్తిస్తుంది.

5. డాష్ బోర్డు లో చూపిస్తున్నటువంటి సెలవులు మరియు హాజరు అధికారికతను ( Attendance Authorized ) పరిగణలోకి తీసుకోవాలి.

6.ప్రస్తుతానికి Casual Leaves (CL) మరియు Optional Holiday (OH) వాటిని మాత్రమే HRMS పోర్టల్ లో ఇవ్వటం జరిగింది. మిగతా సెలవులను హాజరుగా పరిగణలోకి తీసుకొని జీతాలను పెట్టాలి.

7. తేదీ 23.9.2021 నుంచి 22.10.2021 మధ్య అనధికారికంగా గైర్హాజరు అయినటువంటి తేదీలకు జీతాలను నిలుపుదల చేయాలి.

❇️Absent Days = Total Days In Attendance Calendar - ( Present Days + Holidays + Leaves +Attendance Authorised)

❇️అందరూ DDOs పైన తెలిపిన విధివిధానాల ప్రాప్తికి మాత్రమే ఈ నెల జీవితాలను ఆన్లైన్ ట్రెజరీ వారికి పంపించాలి. పై విధివిధానాలను పాటించకుండా బిల్లులను పెట్టినట్టయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అందరు జిల్లా జాయింట్ కలెక్టర్లు (VWS&D), జిల్లా ట్రెజరీ ఆఫీసర్ వారు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2021 నెల జీతం 1st నవంబర్ న అందేలా చూడవలెను అని గ్రామ వార్డు సచివాలయ శాఖా డైరెక్టర్ గారు తెలియజేశారు .

Intermediate suplamentary results released

ఈ రోజు సాయంత్రం 5pm కు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.

 ఫలితాల కోసం

 http://bie.ap.gov.in http://examresults.ap.nic.in

 http://results.apcfss.in ను సంప్రదించగలరు

Short Marks Memos 25-10-2021, 5pm నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు

Visakhapatnam district all cadre seniority list 28-10-2021 released

 విశాఖ జిల్లా కి సంబంధించి  స్కూల్ అసిస్టెంట్ యొక్క సీనియారిటీ లిస్టులు మరియు వేకేన్సీ లిస్టు లు 28-10-21 న అందుబాటులో ఉంచడం జరిగింది.

Click Here To Download Seniority list

విశాఖపట్నం జిల్లా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ లకు సంబంధించి అన్ని యాజమాన్యాల అన్ని సబ్జెక్టుల యొక్క వేకెన్సీ లిస్టును విడుదల చేయడం జరిగింది.

https://www.aptfvizag.com/2021/10/visakhapatnam-district-all-subjects.html?m=1

RGUKT CET ADMISSIONS 2021- COUNSELING SCHEDULE Released

RGUKT అడ్మిషన్స్ 2021 CAP, SPORTS, PH, NCC అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీలు విడుదల. సర్టిఫికేట్ వేరిఫికేషన్ తేదీలు, కావాల్సిన సర్టిఫికేట్స్ పూర్తి వివరాలు


Employment to the dependents of deceased Government employees who Succumbed due to Covid -19-certain instructions issued

కోవిడ్ -19 కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు 30-11-2021 లోపు పూర్తి చేయాలని సూచనలతో ఉత్తర్వులు Circular Memo No.1512950/Ser.A/2021 Dated: 21.10.2021 విడుదల.

ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు 25 నుంచి కౌన్సెలింగ్‌..షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి సురేష్‌..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్‌) కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను విజయవాడలో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని 35% సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ పరిధిలోకి తీసుకొచ్చాం. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌తోపాటు జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లలో పరిశీలిస్తాం. కేటగిరి-బీ కింద యాజమాన్య కోటాలో భర్తీ చేసే 30% సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటాలో మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాతో కలిపి భర్తీ చేస్తాం’’ అని వివరించారు.

కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్న సీట్లు..

ఇంజిఫార్మసీ, ఫార్మా-డీకి సంబంధించిన 36 యూనివర్శిటీ కళాశాలల్లో 6,747 సీట్లు (ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిపి), 297 ప్రైవేటు కళాశాలల్లో 72,520, నాలుగు ప్రైవేటు వర్సిటీల్లో 2,330 సీట్లను భర్తీ చేస్తాం. మొత్తంగా కన్వీనర్‌ కోటాలో ప్రస్తుతం 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని 91 ఇంజినీరింగ్‌, 21 ఫార్మసీ కళాశాలల గుర్తింపుపై కొంత సమస్య ఉంది. దీన్ని వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే నాటికి పరిష్కరిస్తాం. ఆయా కళాశాలల్లోని కన్వీనర్‌, యాజమాన్య కోటాలను కలిపితే మొత్తం 1,39,862 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,35,602 సీట్లు ఉన్నాయి’’ అని మంత్రి సురేష్‌ వెల్లడించారు.

ఇదీ ప్రవేశాల షెడ్యూల్‌.

ప్రవేశాలకు ప్రకటన: అక్టోబరు 22.

రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: 25 నుంచి 30 వరకు..

ధ్రువపత్రాల పరిశీలన: 26 నుంచి 31 వరకు.

Merging of 3-5 Classes in High Schools - Rules for Adjustment of Teachers - Rc.No.151-A&I-2020 Dated:18/10/2021

నవంబరు 1నుండి నూతన విద్యా విధానము అమలు షురూ!CSE Procs.Rc.No.151 dt 18.10.201తో ఉత్తర్వులు జారీ.

DEOలను సిధ్ధము చేస్తున్న విద్యాశాఖ..

హైస్కూల్ కు 250 మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల‌  విలినం

ఈ పాఠశాలలో 3-5 తరగతుల విద్యార్ధులు HS HM పరిధిలోకి వస్తారు.

TPR 1:30 ఉండే విధంగా 1-2 తరగతులు నిర్వహణకు PS లోని సర్వీసులో Junior SGT లను Primary  School లో ఉంటారు..ఒకవేళ Senior SGT ,3-10 తరగతులు బోధించుటకు అర్హులు కాకపోతే ,Qualified Junior SGT  ను HS కు పంపుతారు

LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు.

అయినా Qualified  PS Teachers ను HS కు Deploy  చేస్తారు

HS కు Deploy  అయిన SGTs యొక్క Service Matters అన్నీ HS HN చూస్తారు

Hనవంబరు 1నుండి నూతన విద్యా విధానము అమలు షురూ!

LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు.

అయినా Qualified  PS Teachers ను HS కు Deploy  చేస్తారు

HS కు Deploy  అయిన SGTs యొక్క Service Matters అన్నీ HS HN చూస్తారు

HS లో Accomodation చాలక పోతేఅదనపు గదులు నిర్మించే వరకు PS లోనే  3-5 తరగతులు నిర్వహించబడును.HS HM లే Monitor చేయాలి*

HS లో 3-10 తరగతులు బోధించుటకు టీచర్లు చాలక పోతే DEO లు Work adjustment పై Surplus Teachers ను నియమించాలి

3-10 తరగతులు నడిచే HS  లలో ప్రతి Teacher కు  గరిష్టంగా  వారానికి 32 పీరియడ్లు  బోధించే టట్లు  Academic Calendar లో చూపిన విధంగా Time table తయారు చేయాలి.

విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును

DEO లు ఈ3-5 తరగతులు నడిచే ఉన్నత పాఠశాలలో,  జీతాలు చెల్లించేందుకు SGT  Cader strength,  child info ,IMMS,MDM  లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1 నుండి పరిపాలనా,విద్యా సంస్కరణలు అమలు లోకి వచ్చునట్లు చర్యలు చేపట్టాలి..*S లో Accomodation చాలక పోతేఅదనపు గదులు నిర్మించే వరకు PS లోనే  3-5 తరగతులు నిర్వహించబడును.HS HM లే Monitor చేయాలి

HS లో 3-10 తరగతులు బోధించుటకు టీచర్లు చాలక పోతే DEO లు Work adjustment పై Surplus Teachers ను నియమించాలి

3-10 తరగతులు నడిచే HS  లలో ప్రతి Teacher కు  గరిష్టంగా  వారానికి 32 పీరియడ్లు  బోధించే టట్లు  Academic Calendar లో చూపిన విధంగా Time table తయారు చేయాలి.

విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును

DEO లు ఈ3-5 తరగతులు నడిచే ఉన్నత పాఠశాలలో,  జీతాలు చెల్లించేందుకు SGT  Cader strength,  child info ,IMMS,MDM  లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1 నుండి పరిపాలనా,విద్యా సంస్కరణలు అమలు లోకి వచ్చునట్లు చర్యలు చేపట్టాలి..

DEECET EXAM CONDUCTED ON 26TH

26న డీఈఈ సెట్

ప్రభుత్వ, ప్రైవే టు ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్-2021ను ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ కె. రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష జరుగుతుందని వివరించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను 'https://cse.ap.gov.in లేదా 'https://apdeecet.apcfss.in' వెబ్సైట్లలో పొందుపరిచామని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షకు గంట ముందుగా కేంద్రానికి హాజరు కావాలన్నారు.

AP Open School APOSS District and State Coordinator Examination Result Marks Download

APOSS కార్యాలయం నందు రాష్ట్ర కోఆర్డినేటర్స్, జిల్లా కోఆర్డినేటర్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

Click here to download results

Results of written examination for the post of Energy Assistants(JLMGr.II),held on 10.10.2021 notification issued on 27.08.2021

ఏ.పి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 (ఎనర్జీ అసిస్టెంట్) వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల.

Clik Here TO DOWNLOAD results LINK

Midday meal & School Sanitation - Iodine Salt Awareness - Instructionsl

All the Headmasters of Primary/Upper Primary and High Schools to Conduct "Iorine Awareness Day" on 21-10-2021 in the schools, by discussing the importance and awareness in the School Assembly, and other similar activities

Azadi Ka Amrit Mahoostav (AKAM) – A special program on Netaji Subash Chandra Bose on 21st October 2021:

 అన్ని మేనేజిమెంట్ లకు చెందిన అన్ని కేటగిరీ లకు చెందిన పాఠశాలలు రేపు అనగా అక్టోబర్ 21 వ తేదీన (గురువారం) Azadi Ka Amrit Mahoostav (AKAM) – A special program on Netaji Subash Chandra Bose లో భాగంగా దిగువ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున ప్రధానోపాధ్యాయులు అందరు Covid-19 నిబంధనలను పాటిస్తూ తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత వీడియో లు, ఫోటో లు మరియు డాకుమెంట్స్ మెయిల్ చెయ్యాలి.

Azadika Amrit Mahotsav - Activity - at school level - submission form - 21-10-2021:

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు 21-10-2021 నాడు జరుపుతున్న కార్యక్రమాల వివరాలను రాష్ట్ర కార్యాలయం వారు ఇచ్చిన ఈ లింక్ ద్వారా పొందుపరచవలెను.

  https://forms.gle/v79PzuigbF6Kygdg8

కార్యక్రమాలు:

ఉదయం పాఠశాల అసెంబ్లీ సమయంలో  కింద ఇవ్వబడిన song ను పిల్లలకు వినిపించాలి. Kadam Kadam Badhaye Ja | Neta Ji | Best Patriotic Song | Lyrics. Link:

 https://youtu.be/gjVqM5mWvkA 


నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు గురించి కొన్ని వివరాలను అసెంబ్లీ లో మాట్లాడాలి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలతో Role play e.g. “Give me blood, and I shall give you freedom etc.,” లేదా ఏకపాత్రాభినయం  చేయించి వీడియో తీయాలి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి Fancy Dress పోటీలు ఏర్పాటు చేసి ఫోటో లు పంపాలి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టాలి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు మీద  వ్యాస రచనను నిర్వహించాలి.

వీడియో నిడివి 15 నుండి 30 సెకన్లు మాత్రమే ఉండేలా చూడాలి.

My Governmnet platform portal లో  https://innovateindia.mygov.in/azaadi-ke-senani-challenge/ లో పిల్లలు  పాల్గొన్న ఈ వీడియో మరియు ఫోటో లను అప్లోడ్ చేసి encourge చేయాలి.


Hon'ble Prime Minister Sir Shri Narendra Modi గారి కార్యక్రమాలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.


Mobile application for reporting student attendance by all Schools under all Managements everyday – Release of version 1.2 - Certain instructions on usage of Student Attendance APP

రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో పని చేస్తున్న ప్రభుత్వ , ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క హాజరు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని విద్యా శాఖ ఉత్తర్వులు. అదేవిధంగా అమ్మ ఒడి కి సంబంధించి 75 శాతం హాజరు ని కూడా యాప్ లో నమోదు చేసిన హాజరునే తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన విద్యాశాఖ.

UDISE 2021-22 - Updation of U-Dise Plus data for the year 2021-22 by all Schools / colleges under all Managements from Class I to Class XII– Orders issued.Procs.No: ESE02/659oc/2021-PLG-CSE Dt: 07-09oc-21


 2021-22 సంవత్సరానికి సంబంధించిన U-Dise Plus డేటాను అన్ని యాజమాన్య పాఠశాలలు / కళాశాలలు తరగతి I నుండి XII తరగతి వరకు అప్‌డేట్ చేయాలని ఉత్తర్వులు విడుదల.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఉద్యోగులకు బోనస్

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనసు మంజూరుచేసింది. కేంద్ర పారామిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్ ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొం ది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020-21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్ కాలం ఉన్నవారు ఈ బోసస్ పొందేందుకు అర్హులు. ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్-బి నాన్ గెజిటెడ్ ఉద్యో గులు, గ్రూప్-సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనసు ఇవ్వనున్నారు. ఈ బోనస్ ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లిస్తారు.

LINK TO WATCH LIVE PROGRAMME ON NISHTHA - 3.0 NISHTHA - 2.0, & 3.0 LIVE CLASS

నిష్ట 3 శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే లైవ్ వీడియో కార్యక్రమం కింది లింక్ను క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి చూడగలరు.

Use based assessment-2 

(5 PM TO 6 PM) & NISHTHA - 2.0"

School leadership –2 (6 PM TO 7 PM)   

https://diksha.gov.in/play/content/do_31339082375649689612175 



Students Attendance – Mobile application for reporting student attendance by all Schools under all Managements everyday – Certain instructions

ప్రతిరోజు Students Attendance App నందు విద్యార్థుల హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు వారి ఉత్తర్వులు.అన్ని యాజమాన్యాల లో గల పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు కూడా హాజరు నమోదు చేయాలని ఆదేశాలు.

The attention of all the Regional Joint Directors of School Education

and District Educational Officers in the State is invited to the reference

3

rd cited, wherein the Government have issued orders for reopening of

schools from 16th August 2021 duly following the COVID-19 protocol.

2. Further, instructions were already issued to the RJDSEs and DEOs

that, teachers and headmasters of high schools, UP schools and primary

schools should attend the schools as mentioned in proceedings and with

regard to student attendance, a mobile application i.e., STUDENTS

ATTENDANCE was developed and placed in the Google Play Store

(https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse

.school.hm) as per the instructions of the Government to capture the

attendance of students in all Schools under all Managements i.e.,

Government, Aided and Private Un-AidedSchools.

3. Further, all Headmaster/Principals and teachers in all schools under

all managements shall download and install the STUDENTS ATTENDANCE

mobile application and mark the student attendance in the given

application and follow step wise activity is appended for ready reference.

4. Therefore, all the RJDSEs and DEOs in the State is requested to issue

instructions to the field level functionaries (Dy.EOs, MEOs, etc.) and ensure

that, all Head masters/principals and teachers of all schools under all

managements (Government, Aided and Private Un-Aided) shall download

and install the STUDENTS ATTENDANCE mobile application and capture

the student attendance everyday duly following the above steps. Theseinstructions should be followed scrupulously.

5. If any deviation observed in the above instructions will be viewed

seriously and necessary action will be initiated against the schools as per

the rules in force.

 Chinaveerabhadrudu Vadrevu

 Director,SchoolEducation

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: సీఎం జగన్‌

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.  176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఉన్నత పాఠశాలల్లో ప్రాధమిక పాఠశాలల విలీన ప్రక్రియకు మొత్తం రంగం సిద్ధం ముసాయిదా విడుదల

ఉన్నత పాఠశాల ఆవరణలో / ప్రక్కనే / 250 మీటర్ల దూరం లోపు గల ప్రాధమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.

ప్రాధమిక పాఠశాలల్లోని SGT లను 1:30 / 1:20 ప్రాతిపదికన 1,2 తరగతుల బోధనకు కేటాయిస్తారు.

ప్రాధమిక పాఠశాలల్లోని జూనియర్ టీచర్ల ను 1,2 తరగతులు బోధించేందుకు వినియోగిస్తారు.

ఎవరైనా సీనియర్ టీచర్ కు 3 నుండి 10 తరగతులు బోధించేందుకు తగిన అర్హత లేని యెడల...అట్టి అర్హత కలిగిన జూనియర్ టీచర్ ని ఉన్నత పాఠశాలకు పంపుతారు.

తాను ప్రాధమిక పాఠశాలలో ఉండాలా లేక ఉన్నత పాఠశాలకు వెళ్లాలా... అనే ఐచ్చికం LFL HM కి ఇస్తారు. (ఏది ఏమైనప్పటికీ ఉన్నత పాఠశాలల్లో అవసరమగు విద్యార్హత కల్గిన ఉపాధ్యాయులు ఉండాలి)

ఉన్నత పాఠశాలల్లో సరిపడా స్థలం / గదులు లేనట్లయితే...3 నుండి 5 తరగతులు ప్రాధమిక పాఠశాలల్లోనే నడుపుతారు.

దీని కొరకు ప్రాధమిక పాఠశాలల నుండి ఉన్నత పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులే కాక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాఠ్య బోధన చేస్తారు.

ఒకవేళ 3 నుండి 10 తరగతులు బోధించేందుకు టీచర్ల లభ్యత కొరవడినట్లయితే ... జిల్లా లోని సర్ ప్లస్ ఉపాధ్యాయుల్ని పని సర్దుబాటు క్రింద నియమిస్తారు.

3 నుండి 10 తరగతులు బోధించు ఉపాధ్యాయులకు.. వారానికి 32 బోధనా పీరియడ్ల కంటే మించరాదు

సదరు విలీన ప్రక్రియ ది.31.10.2021 నాటికి పూర్తి కావలెను

ది.01.11.2021 నుండి నూతన విద్యా విధానం (5+3+3+4) అమలు కావలసి ఉంటుంది

ఇది ముసాయిదా మాత్రమే. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Student Attendance App updated Version 1.2 on Oct 18th

Student Attendance App ఈరోజు (Oct18th) అప్డేట్ (1.2 వెర్షన్) అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త app ని installచేయాల్సి ఉంటుంది. కొత్త updated  వెర్షన్ 1.2 ను క్రింది లింక్ నుండి Update / Install చేయవచ్చు

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm


Memo No. ESE-02-18022/119/2020-PS-3-CSE Dated. 18/10/2021 .School Education Department- Absorption of the aided staff reported to the Government as per the policy for takeover of willing Private Aided Schools –Mapping and admitting of children based on the request of parents to nearby schools

ఎయిడెడ్ పాఠశాలలో పని చేసి ప్రభుత్వం లో విలీనం అయిన వారందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో లో విలీనం చేసి కౌన్సిలింగ్ ద్వారా పాఠశాల కేటాయించడానికి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ 

LINK TO WATCH LIVE PROGRAMME ON NISHTHA 3.0 -Competency based assessment-1 (5 PM TO 6 PM) & NISHTHA 2.0" School leadership –I (6 PM TO 7 PM)

 నిష్ట 3 శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే లైవ్ వీడియో కార్యక్రమం క్రింది లింకును క్లిక్ చేసి దీక్ష యాప్ ఓపెన్ చేసి చూడగలరు

https://diksha.gov.in/play/collection/do_3133625269161902081453 

Milad un Nabi general holiday changed to 19-10-21

మిలాడినబి సెలవు ను 19.10.2021 గా మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.



ప్రైమరీ టీచర్లకు బ్రిడ్జి కోర్సు తప్పనిసరి.బీఈడీ, ఎంఈడీ చేసి ఎస్జీటీలుగా ఎంపికైన వారికి వర్తింపు

బీఈడీ, ఎంఈడీ చేసి ప్రైమరీ స్కూళ్లలో (1–5 తరగతులు) టీచర్లు (ఎస్జీటీ)గా చేరే వారు ఇకపై 6 నెలల బ్రిడ్జి కోర్సును తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

సర్వీసులో చేరిన తర్వాత రెండేళ్లలో ఈ కోర్సులో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది.

ఈ మేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) నూతన మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.

ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ (సెకండరీ గ్రేడ్‌ టీచర్లు–ఎస్జీటీ) పోస్టులకు ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌ (డీఎడ్, డీఎల్‌ఈడీ) పాసయిన వారిని మాత్రమే గతంలో అనుమతించేవారు.

బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కేవలం స్కూల్‌ అసిస్టెంటు పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు.

అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్సీటీఈ ఈ నిబంధనను కొద్దికాలం కిందట మార్పు చేసింది.

బీఈడీ, ఎంఈడీ చేసిన వారు కూడా ఎలిమెంటరీ టీచర్‌ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది.

మన రాష్ట్రంలో టెట్‌ నిర్వహణలో ఎస్జీటీ పోస్టులకు పేపర్‌–1ను, స్కూల్‌ అసిస్టెంటు పోస్టులకు పేపర్‌–2ను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.

ఎన్సీటీఈ నిబంధనలు మార్చిన అనంతరం ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులకు పేపర్‌–1ను తప్పనిసరి చేసింది.

ఇలా పేపర్‌–1ను రాసి ఎస్జీటీ పోస్టులకు ఎంపికయ్యే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులు సర్వీసులో చేరిన అనంతరం బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలాగే 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్‌ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఒక ఏడాది బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ, లేదా 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్, మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఎంఈడీలు చేసి ఉండాలని ఎన్సీటీఈ పేర్కొంది.

ఈ అర్హతలున్న వారు ఆయా రాష్ట్రాల్లో టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌), లేదా సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)లలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

వీటిలో ఒక సారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌కు జీవితకాల పరిమితి ఉంటుంది

File No.ESE02-30/12/2019-A&I-CSE Memo.No. 272/A&1/2017.Dt:17/10/2021. Health & Hygiene Education in Schools - Dettol B Support - Be an ambassador to observe Global Hand washing day on18th October 2021 in all Schools due to holiday on 15th October, 2021

All the District Educational Officers and Additional Project

Coordinators in the State are informed that, the Global Hand Washing Day

is observed on Oct 15th 2021 in all schools in AP., to make Swachh

Vidyalayas by inculcating hygiene habits among school children for a

Healthy Andhra Pradesh. Hand Washing is a regular Practice that everyone

does every day but on October 15th is a day to put a little more through to

it as it is Global hand washing Day. Until COVID- 19 happened, hand

washing and its importance in helping prevent the spread of diseases is

something that everyone through of. But the global pandemic has really

shone a light on the importance of hand washing, meaning this day now

carries extra relevance, even though it has been around since 2008.

Hygiene Education Program of "Dettol Banega Swachh India' (DBSI)

Campaign Support by 'Reckitt Benckiser India Itd. 9RB) in primary Schools

and KGBV and model Schools (in Guntur and Prakasam dist) is being

implemented continuously for years i.e. from 2016-17 to 2019-20 in the

State of Andhra Pradesh as part of Swachh Bharat and Swachh Vidyalaya

mission.

Therefore, the under mentioned officers are requested to issue

necessary instructions to the field level functionaries to organize the

Global Hand Washing Day on 19th October 2021 in all Schools due to the

schools were in vacation on 15th October, 2021.

Chinaveerabhadrudu Vadrevu

Director of School Educatio

Visakhapatnam district grade 2 h m all school assistant seniority list available

విశాఖపట్నం జిల్లాకు సంబంధించి gr2 ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ యొక్క సీనియార్టీ లిస్టు లు అందుబాటులో ఉంచడం జరిగింది.

Click Here TO Download

పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు

 Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు,  6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు

 GO.Ms.No.21, Dt.18.03.2003

ద్వారా విడుదలయిన

అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు  చేయ బడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt:  29.12.2008).

  పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. (G.O.Ms.No.18 Dt:17.2.2005)

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST,  PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలా తయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

 సీనియారిటీ లిష్టులు మెరిట్  కమ్  రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా  ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH  అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .

సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):

ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment) ర్యాంకు  ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%)  లకు  రోష్టరు పాయింట్లు  అడక్వసీ నిబంధనలకు లోబడి  వర్తిస్తాయి.

SC :General : 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10)    Women : 2,22,47,66,87 (మొత్తం : 5)

ST :General : 25, 33, 75, 83 (మొత్తం : 4)    Women : 8, 58 (మొత్తం : 2)

PHC :6 (అంధత్వం  లేదా తక్కువ చూపు ), 31 (చెవుటి లేక మూగ  ), 56 ( అంగవైకల్యం).

Total Roaster Points : 24

     మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్  కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క  రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది. 

అడక్వసీ అంటే...

"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.


(G.O.Ms.No. 2 dt: 9.01.2004)


(G.O.Ms.No.18 dt: 17.02.2005)


వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు

భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగ వికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశ పెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 

ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు  ఇవ్వాలి.

 పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.

 ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్న వారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.

 అంగ వికలురు పని చేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలు పరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.

పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.

 ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపి వేయాలి.

పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:

 (G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో  సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి  పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. 

ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగు తున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించ వచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించ నవసరం లేదు. 

పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించు కోవాలి.

ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.  మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును. 

పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును. 

 ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి  సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకక పోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరక పోతే చెవిటి, మూగవారికి, వారు కూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయ వచ్చును.

అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటి వారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటి సారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశ మివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగ వైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయ వచ్చును. 

ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసి యున్ననూ, మొదటి సారి ఆ అభ్యర్థి దొరకక పోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకక పోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశ మివ్వాలి. వారు కూడా దొరకక పోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశ మివ్వాలి.

Related GOs & Proc

G.O.Ms.No.5 dt:14.2.2003

 Reservation in Promotions. 

G.O.Ms.No. 2 dt: 09.01.2004

 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs.

G.O.Ms.No. 21 dt: 18.03.2003

 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs .

G.O.Ms.No. 18 dt: 17.02.2005

 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates.

G.O.Ms.No.16 dt: 17.02.2005

 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders.

G.O.Ms.No. 42 dt: 19.10.2011

 Providing Reservations in Promotions to the Differently Abled Employees.

G.O.Ms.No. 23 dt: 26.05.2011

 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.

G.O.Ms.No. 748 dt: 29.12.2008

 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher 

Categories – 5 years time allowed

NISHTHA - 3.0 For primary, and pre primary teachers FLN course 1 and course 2 Telugu and english medium links

నిష్ఠ 3 శిక్షణ కార్యక్రమంలో భాగంగా FLN కోర్స్ 1 మరియు కోర్సు 2 లకు సంబంధించి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లింక్ లు అందుబాటులో ఉంచడం జరిగింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సులో జాయిన్ అవ్వగలరు.

AP_ FLN_ Course -1 enrollment links

(Click Here ToEnglish medium)

AP_FLN_1. (తెలుగు మీడియం)

భాష – గణితంలలో పునాది అక్షరాస్యత మిషన్ పరిచయం.

Click Here TO TELUGU MEDIUM

AP_FLN_2nd course enrollment links

AP_FLN_2 (తెలుగు మీడియం)

సామర్ద్యాధారిత విద్యావిధానం దిశగామార్పు

Click Here TO TELUGU Link 

AP_FLN_2. (English Medium)

Shifting Towards Competency-Based Education

Click Here TO English Link

Note: కోర్సు లో జాయిన్ అగుటకు చివరి తేది 25.10.2021.కోర్సు పూర్తి చేయుటకు చివరి తేదీ 31.10.21

All primary teachers and anganwadi teachers have to click the below link and fill the Google form regarding NISHTA 3.0

నిష్ఠ 3 శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడి టీచర్లు కోర్స్ లో జాయిన్ అయింది లేనిది క్రింది లింకులో వారి యొక్క attendance ను సబ్మిట్ చేయాలి.

https://forms.gle/639JTSwvm4wamGGd8

NEET-2021 OFFICIAL KEY & RESPONSE SHEET

నీట్ ఆన్సర్ కీ విడుదల

దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్ విడుదలైంది. పరీక్ష రాసిన విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్లో కీని చూసుకోవచ్చు. దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రశ్నకు రూ. 1000 చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. అందుకు ఈనెల 17 వరకు అవకాశం కల్పించారు. కాగా, గతనెల 12న నీట పరీక్ష నిర్వహించగా.. త్వరలో ఫలితాలు విడుదల చేయనున్నారు.

https://testservices.nic.in/NEET2021/Root/home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFcFR+natXIEjJ1rCf6DMgOrJ4xlKNzYGOuB5dxhm2dDv

JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.:

 దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాల కోసం https://jeeadv.ac.in/ 

వెబ్‌సైట్‌లో చూడవచ్చు.మెరిసిన తెలుగు విద్యార్థులు..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,51,193మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1,41,699మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 41,862మంది అర్హత పొందారు. అర్హత సాధించిన వారిలో 35,410 మంది బాలురు కాగా.. 6452మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా చూస్తే.. జనరల్‌ కేటగిరీలో మృదుల్ అగర్వాల్‌కు మొదటి ర్యాంకు రాగా.. బాలికల విభాగంలో కావ్య చోప్రాకు ప్రథమ ర్యాంకు లభించింది. అలాగే, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో రామస్వామి సంతోష్‌రెడ్డికి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో నందిగామ నిఖిల్‌కు మొదటి ర్యాంకు లభించాయి. ఈ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రుషికేశ్‌రెడ్డికి పదో ర్యాంకు రాగా.. విజయవాడకు చెందిన దివాకర్‌ సాయికి 11వ ర్యాంకు వచ్చింది.

100 లోపు అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు ఖర్చులు మావే.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రకటన. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు. ఆ ర్యాంకర్లు ఏయే ఐఐటీల్లో చేరారు, ఎంత మంది చేరారు.. అని ప్రతి ఏటా చర్చ సాగుతుంది. దీనిపై ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈసారి దృష్టి సారించి నజరానాలు ప్రకటించింది. పండిత్‌ ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ పేరిట విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్‌ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించిన ఈ సంస్థ.. విద్యార్థులకు సంబంధించిన ఇతర ఖర్చులనూ భరించనుంది. తమ సంస్థల్లో ప్రవేశాలు పొందిన 100 లోపు ర్యాంకర్లు ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి ట్యూషన్‌ ఫీజులతోపాటు హాస్టల్‌ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. పైగా.. పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ కొనుగోలు ఖర్చులు, ప్రతి నెలా వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని కూడా సంస్థ సంచాలకుడు ఆచార్య వీరేంద్ర కుమార్‌ తివారీ ఇటీవల ప్రకటించారు. గతేడాది వంద లోపు ర్యాంకర్లు ఐఐటీ బాంబేలో 58 మంది, దిల్లీలో 29 మంది, మద్రాస్‌లో ఆరుగురు చేరారు. దేశంలోనే మొదటగా ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పుర్‌లో మాత్రం గత కొన్నేళ్లుగా వంద లోపు ర్యాంకర్లు ఒక్కరూ చేరడం లేదు. దీంతో ఉత్తమ ర్యాంకర్లు తమ సంస్థల్లో ప్రవేశం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. ఆ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల లోపు ఉండాలని నిబంధన విధించింది.

Blue Aadhar Card information

Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి? ఎవ‌రికి ఈ కార్డు ఇస్తారు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? 

మామూలుగా ఆధార్ కార్డు అంటే ఒకటే ఉంటుంది క‌దా.. ఇందులో బ్లూ ఆధార్ కార్డు ఏంటి? ఈ పేరు కొత్త‌గా వింటున్నాం అని అంటారా? అవును.. రెగ్యుల‌ర్ ఆధార్ కార్డు వేరు.. బ్లూ ఆధార్ కార్డు(Blue Aadhaar Card) వేరు. దీన్నే బాల్ ఆధార్(Baal Aadhaar) కార్డు అని కూడా అంటారు. ఈ కార్డును 2018లో యూఐడీఏఐ ప్ర‌వేశ‌పెట్టింది. ఇది చూడ‌టానికి కొంచెం బ్లూ క‌ల‌ర్‌లో క‌నిపిస్తుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్ కార్డు అని అంద‌రూ పిలుస్తుంటారు.

ఈ కార్డును 5 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్ల‌ల‌కు ఇస్తారు. ఈ కార్డుకు కూడా 12 డిజిట్లు ఉన్న యూనిక్ ఐడెంటిఫికేష‌న్ నెంబ‌ర్ ఉంటుంది. కార్డుదారుడికి 5 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటితే ఆ నెంబ‌ర్ ఇన్‌వాలిడ్ అవుతుంది.

అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు ఈ కార్డును తీసుకోవ‌చ్చు. దాని కోసం ఎన్‌రోలింగ్ ఫామ్‌ను నింపి.. పేరెంట్ ఐడెంటిటీ కార్డు, అడ్ర‌స్ ప్రూఫ్‌, రిలేష‌న్‌షిప్‌, చైల్డ్‌ డేట్ ఆఫ్ బ‌ర్త్ ప్రూఫ్‌ను జ‌త‌చేయాల్సి ఉంటుంది. బ్లూ ఆధార్ కార్డులో బ‌యోమెట్రిక్‌కు సంబంధించిన స‌మాచారం ఉండ‌దు. ఎందుకంటే.. 5 ఏళ్ల లోపు పిల్ల‌ల నుంచి బ‌యోమెట్రిక్ వివ‌రాలు తీసుకోరు. ఒక‌సారి 5 ఏళ్లు దాటాక బ‌యోమెట్రిక్ అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఆ బ‌యోమెట్రిక్ 15 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌రోసారి బ‌యోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి.

ద‌గ్గ‌ర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లి పైన చెప్పిన డాక్యుమెంట్లు తీసుకెళ్లి పేరెంట్ ఫోన్ నెంబ‌ర్‌ను ఇస్తే.. సిబ్బంది వెంట‌నే బ్లూ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేస్తారు. వెరిఫికేష‌న్ పూర్తికాగానే మెసేజ్ వ‌స్తుంది. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న 60 రోజుల్లో బ్లూ ఆధార్ కార్డును సంబంధిత అడ్ర‌స్‌కు పంపిస్తారు. లేదంటే.. ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లి అయినా తీసుకోవ‌చ్చు.

Formative Assessment test conducting instructions

FA - 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు ఈనెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 

ప్రాథమిక పాఠశాల  విషయంలో 

21వ తేదీ తెలుగు 

22వ తేదీ ఆంగ్లము, 

23వ తేదీ గణితం, 

25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి. 


సెకండరీ పాఠశాల విషయంలో 

21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం, 

22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి  

ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . 

మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

NISHTHA 3.0 English Medium link is enabled. So please join and complete the course:

నిష్ఠ 3 శిక్షణ కార్యక్రమంలో భాగంగా కోర్స్ 2 లో జాయిన్ అవ్వడానికి లింక్ ను ఎనేబుల్ చేయడం జరిగింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సులో జాయిన్ అవ్వగలరు

AP_FLN_2.Shifting Towards Competency-Based Education

Link:-

https://diksha.gov.in/explore-course/course/do_31338609566807654411620

Promotions to take up promotions upto the cadre of Head Masters, Grade II and School Assistant on Adhoc basis -Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021

Gr 2 HM మరియు స్కూల్ అసిస్టెంట్ లకు సంబంధించి  పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

https://drive.google.com/file/d/1vN6WtdBJqkDAd3Z8TV140FB5gh4RfMrL/view

Rc.No.ESE02-13021 CSE Dated 14-10-2021 ప్రకారం..ప్రమోషన్ షెడ్యూల్ 16 వ తేదీన ప్రారంభం అయ్యి, 30 తో ముగుస్తుంది.

Display of Provisional seniority : 16-10-2021

Appeals & objections: 18-10-2021 19-10-2021

Display of Final Seniority lists : 23-10-2021

Gr.II HMs కౌన్సెలింగ్ : 25-10-2021

SAs కౌన్సెలింగ్ : 29-10-2021

& 30-10-2021

Points to be noted!

01 - 11 - 2020 తర్వాత ఏర్పడిన ఖాళీలను, అనగా.. రిటైర్మెంట్ , డెత్ మరియు ప్రమోషన్ వలన ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని సూచించారు.

జనవరి - 2021 లో చేపట్టిన ట్రాన్స్ ఫర్స్ లో block చేయబడిన ఖాళీలను ఓపెన్ చేయవద్దు అని సూచించారు.

ఈ ప్రమోషన్స్ adhoc based.

ఇప్పుడు promotion పొందబోయేవారు, త్వరలో చేపట్టబోయే ట్రాన్స్ ఫర్స్ లో మరలా పాల్గొని options exercise చేయవలసి ఉంటుంది

Inspire Manik nomination date extended upto 24th

ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల గడువు పొడిగింపు

ఇన్ స్పైర్ మనక్-2021 కార్యక్రమానికి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు, నామినేషన్లు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు పొడిగించారు

అన్ని యాజమాన్యాల విద్యార్థులు ఇన్ స్పైర్ మనకు దరఖాస్తులు చేసుకోవాలి

హైస్కూళ్లలో 5, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 ప్రాజెక్టులను ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి

https://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1


Ap open school 10 th class and intermediate apply

ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు

 ✳️ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి దూర విద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువు ఈనెల 25

✳️టెన్త్ లో చేరేందుకు 14 ఏళ్ల వయస్సు, ఇంటర్ లో ప్రవేశానికి టెన్త్ పూర్తి చేసి 15 ఏళ్ల వయసు నిండి ఉండాలి

అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 27వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ఫీజు చెల్లించాలి

✳️అలాగే రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేందుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉంది

 ✳️వివరాలకు డీఈవో కార్యాలయంతోపాటు apopenschool.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు

AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన..13/10/2021. 11 వ PRC అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభించి ఈనెలాఖరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు..

హర్షం వ్యక్తం చేసిన ఇరు JACల ఐక్యవేదిక నాయకులు...బండి శ్రీనివాసరావు, బొప్పరాజు.

  ది 12/10/2021 న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన మెమొరాండం పై ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు AP JAC & AP JAC అమరావతీ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, జి హృదయరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, జి వి నారాయణరెడ్డి గార్లు చర్చలలో పాల్గొనటమైనది.

ఈ సందర్భంగా గౌ11 ముఖ్యమంత్రి గారి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారు మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్లు AP JAC & AP JAC అమరావతి ఐక్య వేదిక ఇచ్చిన మెమొరాండం లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సహకారం మరువలేనిదని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయని వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు.

చర్చించిన ప్రధాన అంశాలు:

● ఈ నెలాఖరునాటికి అన్ని సంఘాలతో చర్చించి 11 వ PRC ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 

● కొన్ని ఆర్ధిక ఇబ్బందులవలన మూడు నెలలుగా కొంతమందికి జీతాలు, పెన్షన్లు జాప్యం జరిగిందని ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే నెల నుంచి 1 వ తారీఖునే చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. ఒక వేళ  ఒకట్రెండు రోజులు జాప్యం జరిగే అవకాశముంటే ఉద్యోగ సంఘాలు కోరినట్లు.. ముందుగా 1 వ తారీఖు కల్లా పెన్షనర్స్ కు చెల్లింపులు చేస్తామని చెప్పారు.

● ఉద్యోగులు, పోలీసులకు రావాల్సిన సరండర్ లీవ్, APGLI లోన్స్, GPF లోన్స్, మెడికల్ రీయంబర్స్మెంట్ తదితర బిల్లులు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. అలాగే ఇప్పటివరకు క్లియర్ కానీ ఉద్యోగుల/ఉపాధ్యాయుల /పెన్షనర్ల పెండింగ్ బిల్లుల వివరాలు మొత్తం కూడా తెలియచేసే విధంగా ఫైనాన్స్ అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

● CPS రద్దు , కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు విషయాలను ప్రాధాన్యత క్రమంలో వచ్చే నెలాఖరు నాటికి పూర్తిచేసే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియచేశారు.

●  జూలై, 2021అఖరుతో ముగిసిన మెడికల్ రియంబర్స్మెంట్ గడువును త్వరలో పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

● జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 17,18 వ తేదీలలో ఏర్పాటు చేసి ఉద్యోగులకు వున్న సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 

● ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న మరొక ముఖ్యమైన సమస్య EHS - దానిపై మూడు, నాలుగు రోజుల్లో CEO గారు,  హాస్పిటల్ యాజమాన్యాలు మరియు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిపి ఒక సంయుక్త సమావేశం నిర్వహించి EHS అమలులో వస్తున్న సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

● కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు వెంటనే ప్రతి జిల్లాలో ఒక *"ఉద్యోగ మేళా"* లాగా పెట్టి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకాలు తక్కువ సమయంలో ఇచ్చేందుకు తగు ఆదేశాలు ఉన్నతాధికారులకు ఇస్తామని హామీ ఇచ్చారు.

● ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సంబంధిత శాఖాపరమైన విషయాలలలో  ఆయా ఉద్యోగ సంఘాల సలహాలు, సూచనలు కూడా స్వీకరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

◆ AP JAC & AP JAC అమరావతి ల ఐక్యవేదిక ప్రభుత్వం ముందు వుంచిన ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించమని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆదేశానుసారం స్పందించి పరిష్కరిస్తున్న వారి అదనపు కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారికి, గౌ11ప్రధాన సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి AP JAC & AP JAC అమరావతిల ఐక్యవేదిక తరపున హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞత లు తెలియచేస్తున్నాము.

◆ అలాగే రెండు JAC లు కలిసి ప్రయాణం చేసిన కేవలం 5 రోజుల్లోనే ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కొరకు కృషి చేస్తున్నామని, ఇది కేవలం ఇరు jac ల ఐక్యత వల్లే సాధ్యమైనందని బండి శ్రీనివాస్ & బొప్పరాజు తెలిపారు.

అలాగే AP JAC & AP JAC అమరావతిల ఐక్యవేదిక  ఏర్పాటు నుంచి ఎప్పటికప్పుడు విషయాలను ప్రభుత్వం వద్దకు, ఉద్యోగులకు, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

బండి శ్రీనివాసరావు & బొప్పరాజు

NISHTHA 2.0 COURSE JOINING LINKS OF 7,8,9, MODULES

Last Date for Join the Course's 25/10/21

 తెలుగు వర్షన్

AP_Sec_మాడ్యూలు - 7 (పాఠశాల ప్రక్రియలో లింగభావననుసమగ్ర పరచడం) 

https://diksha.gov.in/explore-course/course/do_31337699686423756811534

AP_Sec_మాడ్యూలు - 8

(పాఠశాల నాయకత్వం - భావనలు మరియు అనువర్తనాలు) 

https://diksha.gov.in/explore-course/course/do_31337725494736486411550

AP_Sec_మాడ్యూలు 9      (వృత్తి విద్య) 

https://diksha.gov.in/explore-course/course/do_31338301716049920014339

 ENGLISH VERSION                                               AP_Sec_Module - 7   (Integrating Gender in   Schooling Processes)  

https://diksha.gov.in/explore-course/course/do_3133740867471523841948                                                                             AP_Sec Module - 8    (School Leadership:   Concepts and Applications)                                                                                   https://diksha.gov.in/explore-course/course/do_313374088614985728197                                                              AP_Sec_Module - 9    (Vocational Education)                                                        https://diksha.gov.in/explore-course/course/do_3133740892767354881892

APCFSS Decentralization of functional activities to the Director of Treasuries and Accounts, Director of Works and Accounts, Pay and Accounts Officer and the AP State Capital Region Treasury (APCRT) Orders

గత 4 ఏళ్ళుగా CFMS ( AP CFSS) వెలిగిస్తున్న  పెత్తనాన్ని  తొలగించి Expenditure,Receipts , Payments etc ల‌పై Ex officio project  directors హొదాలలో DTA,, Director of works ,PAO లకు  De-Centralisation ద్వారా  అప్పగిస్తూ Fin dept G.O. No 80  dt 12.10.2021 ను  జారీచేసింది.

ఇకపై New Requirements, Modifications, Incidents, Information,CFMS issues  లను CFMS కు బదులుగా DTA లకు తెలపాలని ఈ G.O. ద్వారా HOD లకు ఆదేశాలు ఇచ్చారు

4 రకాల ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 రకాల ఉద్యోగాల భర్తీకి ఒకే నోటిఫికేషన్(నాన్-గెజిటెడ్)ను మంగళవారం జారీచే సింది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు 6, అసిస్టెంట్ స్టాటిస్టి కల్ ఆఫీసర్స్-29, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-01, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 కింద రెండు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 12 నుంచి డిసెంబరు 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

AP EDCET 2021 RESULTS

B.Ed లో ప్రవేశానికి నిర్వహించిన EDCET 2021 రిజల్ట్స్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోగలరు.

https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx

అతి త్వరలోనే PRC ఇస్తాం.2 రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తాం.ఉద్యోగ సంఘ నేతలకు సజ్జల గారు హామీ.ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.

మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గారిని కలుస్తాం.బండి శ్రీనివాసరావు గారు వెల్లడి

ఏపి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, PRC తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  గారు ఉద్యోగ సంఘాల నేతలకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అలాగే అతి త్వరలోనే PRC అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్జీవోల ఆధ్వర్యంలో జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు.

ఆ విషయాలు ఇలా ఉన్నాయి.

 •    ఉద్యోగల సమస్యలపై రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పారు.

•    ఆయన సానుకూలంగానే మాట్లాడారు.

•    పీఆర్సీ దసరాకు వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పాం.

•     అతి త్వరలోనే పీఆర్సీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

•     ఈ రోజుకీ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాలేదని, జీతాలు రాలేదని చెప్పాం.

•     ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బలు రావడం లేదనీ వివరించాం.

•    మా పై ఒత్తిళ్లు ఉన్నాయని , వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరాం.

•    మా సమస్యల పరిష్కారానికి మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలుస్తాం.

NISHTHA 3.0 and 2.0 Today live:LINK TO WATCH LIVE PROGRAMME ON NISHTHA 3.0 - INTRODUCTION TO FLN PART 2

దీక్ష శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే లైవ్ వీడియో కార్యక్రమం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి దీక్షా యాప్ లో ఓపెన్ చేసి వీడియో చూడగలరు

NISHTHA 2.0" PART -2 Integrating Gender in the Schooling Processes &పాఠశాల కార్యాచరణాలలో లింగభావనను సమగ్రపరచుట (5 PM TO 6 PM) (6 PM TO 7 PM) ON 12-10_21

https://diksha.gov.in/play/content/do_31338584582138265618411 


IMMS APP UPDATED VERSION 1.2.7 LINK

జగనన్న గోరుముద్ద పథకం లో భాగంగా ఉపయోగించే IMMS APP version 1.2.7 కు అప్డేట్ చేయబడింది.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

IMMS APP  1.2.7 NEW VERSION FEATURES : 

1. Attendance Confirmation module

  2. Ayah Payment details capture provision from Aug-2021

  3. Ayah Daily attendance capture provision in TMF Image capture module.

  4. Sanitary Napkin details entry screen.

AP లో మున్సిపల్ ఉపాధ్యాయుల 2021 రేషనలైజేషన్ మరియు బదిలీలకు మార్గదర్శకాలతో G.O.Ms.No.125 Dated: 08.10.2021 విడుదల.

మున్సిపల్ ఉపాధ్యాయుల Re - Apportionment మరియు బదిలీ లకు సంబంధించి G.O: 125 dated  08/10/2021 విడుదల చేసిన Sp. Chief Secretary, MAUD.

G.O. లోని ముఖ్యాంశాలు:

(1) ప్రభుత్వం Transfers పై విధించిన Ban తొలగించిన తరువాత మాత్రమే బదిలీ లు జరుగుతాయి.

(2) స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ G.O లు 53,54 ల ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.

(3) స్కూల్ ఎడ్యుకేషన్ వారు బదిలీ లకు సంబంధించి ఎలాంటి సవరణ ఉత్తర్వులు విడుదల చేసినా వాటిని Adopt చేసుకునేందుకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి.

(4) Administrative Grounds క్రింద ఆ G.O లకు సంబంధం లేకుండా ఎవరినైనా  బదిలీ చేసేందుకు DMA కు అధికారం.

(5)ACB కేసులు, విజిలెన్స్ విచారణ,ఛార్జ్ డ్ మెమోలు ఉన్న వారి బదిలీ లకు అనుమతి లేదు.

(6) అవసరమైన పక్షంలో G.O లలోని నిబంధనలు  మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కలదు.

(7) ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా, పారదర్శకంగా ఈ బదిలీ లను DMA మరియు RDMA లు నిర్వహించాలని తెలియజేసారు.

Memo.Rc.No.ESE02-28/62/2021-PLG -CSE Dated: 11-10-2021 School Education -Updation of Child-Info - Certain irregularities - Reg 1. Child info for the year 2021-22 2. UDISE errors for the year 2020-21communicated by GOI.

Student Info సైట్ లో ఆధార్ నెంబర్ లేని విద్యార్థులను, ఒకే విద్యార్థిని ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్ లతో Enrol చేసిన ,ఒకే విద్యార్థిని రెండు చైల్డ్ id లతో enrol చేసిన, చైల్డ్ ఆధార్ & పేరెంట్ ఆధార్ ఒకే విధంగా ఉన్న, ఆధార్ EID తో enrol చేసిన మరియు విద్యార్థులకు బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయని విద్యార్థుల డేటా ను నవంబర్ 25లోపు అప్డేట్ చేయాలని , లేదంటే ఆ డేటా మొత్తం తొలగిస్తామని సూచనలు విడుదల.

LINK TO WATCH LIVE PROGRAMME ON NISHTHA 3.0 - INTRODUCTION TO FLN (5 PM TO 6 PM)

NISHTHA 3.0 and 2.0 live NISHTHA 2.0 "PART -I Integrating Gender in the Schooling Processes పాఠశాల కార్యాచరణాలలో లింగభావనను సమగ్రపరచుట FROM 5.00  PM TO 7.00 PM ON 11-10-21

YSR Navasakam - Check your Arogya Sri Card Status by Aadhar Card no

మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి మీ ఆరోగ్య కార్డు వివరాలను తెలుసుకోగలరు.

http://pull71.sps.ap.gov.in/AarogyaSri/pages/home.aspx

Schools can check by giving their UDISE code for how many teachers updated profile in this link

రాష్ట్రంలోని 1 నుండి 12 తరగతులు బోధించుచున్న ఉపాధ్యాయులు దీక్ష యాప్ లో వారి ప్రొఫైల్ ను అప్ డేట్ చేసుకోవాలి. క్రింది లింక్ క్లిక్ చేసి పాఠశాలలో ఎంతమంది వారి ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు

ఉపాధ్యాయులు ఇప్పటికే వారి ప్రొఫైల్ లో State District ,Role ,వివరాలు నమోదు చేసి ఉంటారు.పై నున్నవే కాక. Block ,Cluster ,School :వివరాలు కూడా దీక్ష యాప్ లోని వారి ప్రొఫైల్ నందు అప్ డేట్ చేయాలి

https://datastudio.google.com/u/0/reporting/475fec31-5450-493a-a12b-491ddedc540a/page/V5ZaC?s=jvUfA9-ZW8k

Employees health scheme mobile app downlod

YSR HEALTH CARE TRUST వారు విడుదల చేసిన EHS AP APP.ఈ యాప్ లో హెల్త్ కార్డు యొక్క స్టేటస్ మరియు EHS స్కీమ్ పై మనం లబ్ధి పొందిన కేసుల వివరాలు అన్ని చెక్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.sritindiapvtltd.ehs_app

STMS App updated version

మన బడి నాడు నేడు STMS APP కొత్త వెర్షన్ ఈరోజు (Oct 9th) Update అయ్యింది.కొత్త వెర్షన్ 2.4.0.ను క్రింద apk నుండి క్రింది  Install చేయండి.ముందు పాత వెర్షన్ ను పూర్తిగా UnInstall చేసిన తర్వాత మాత్రమే కొత్త వెర్షన్ ను Install చేయండి.

Click Here To Download Update STMS App

Visakhapatnam distict all Grade 2 HM and all school assistant Vacency list

 విశాఖపట్నం జిల్లాకు సంబంధించి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ యొక్క వేకెన్సీ లను 30-9- 2021 వరకు అందుబాటులో ఉంచడం జరిగింది.

Click here to download Vacency list 

ఏకోపాధ్యాయ బడుల్లో 89 శాతం గ్రామాల్లోనే!: యునెస్కో

దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాల్లో 89 శాతం గ్రామీణ భారత్లోనే ఉన్నాయని యునెస్కో నివేదించింది. దాదాపు 1.2 లక్షల పాఠశాలల్లో ఒకే టీచర్ ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి కనీసం లక్షల టీచర్లు అదనంగా అవసరమని నివేదించింది. 'స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా - 2021' రిపోర్టును యునెస్కో విడుదల చేసింది. ప్రొఫెసర్ పద్మ ఎం సారంగపాణి నేతత్వంలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబాయి) నుండి నిపుణుల బందంతో కలిసి యునెస్కో ఈ నివేదిక రూపొందించింది. దేశంలో ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుత ఉపాధ్యాయ కొరతను తీర్చడానికి ఇంకా 11.16 లక్షల మంది అదనపు ఉపాధ్యాయులు అవసరమని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1,10,971 (7.15 శాతం) ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఏపిలో మొత్తం పాఠశాలలు 63,621 ఉన్నాయని, అందులో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. మొత్తం 3,770 మంది టీచర్లు ఉన్నారని, అందులో 72 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని తెలిపింది. ఏపిలో 49 శాతం మహిళ ఉపాధ్యాయులు ఉన్నారని, 9,160 (14 శాతం) ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 91 శాతం ఖాళీలు ఉన్నాయని, 11 శాతం స్కూల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఏపీలో ఇంకా 27,398 ఉపాధ్యాయులు అవసరం ఉంది.

Oxford Compact English-English-Telugu Dictionary Compititions

జగనన్న విద్యా కానుక లో భాగంగా  రాష్ట్రంలోని 6 నుండి 10 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేయబడిన Oxford Compact English-English-Telugu Dictionary ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ ఒక క్రొత్త ఆంగ్ల పదాన్ని నేర్పటం , పోటీలు , లఘు ప్రశ్న వినోదము , భాషా క్రీడలు మొదలగు కార్యక్రమాలు తరగతి ఉపాధ్యాయులు మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు  వినూత్నంగా ప్రతిరోజూ నిర్వహించేలా చూడవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు

RGUKT Test 2021 Result 2021 Released

RGUKT Test 2021 Result 2021: నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు.ఫలితాలు ఈ రోజు 12 గంటలకు గౌరవ మంత్రిగారు విడుదల చేసారు. క్రింది లింక్ ద్వారా ఫలితాలను పొందండి.

https://rguktcet.in/SiteContent/frmRguktResult

 https://www.rgukt.in/

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గుర్ని వరించిన నోబెల్ ప్రైజ్

ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల్లో భాగంగా నేడు భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించారు. 2021 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ముగ్గుర్ని వరించింది. స్యుకురో మనాబే, క్లాస్ హాసెల్ మన్, జార్జియో పరీసీలను సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశారు. భౌతికశాస్త్రంలో పరిశోధనాత్మక రచనలకు గాను వీరికి నోబెల్ లభించింది.

సంక్షిష్టమైన భౌతిక వ్యవస్థలకు సంబంధించిన మూలాలను ఛేదించడంలో వీరి పరిశోధనలు, రచనలు ఎనలేనివని నోబెల్ ప్రైజ్ మాతృసంస్థ ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. జపాన్ కు చెందిన స్యుకురో మనాబే వాతావరణ శాస్త్రవేత్త కాగా, క్లాస్ హాసెల్ మన్ జర్మనీకి చెందిన సముద్ర శాస్త్ర నిపుణుడు. ఇక, జార్జియో పరీసి ఇటలీకి చెందిన సిద్ధాంతపరమైన భౌతికశాస్త్ర నిపుణుడు.

కోవిడ్-19 వ్యాధికి గురైన కుటుంబంలోని పిల్లలు చదువులకు HDFC బ్యాంక్ ఆసరా.రూ.75,000 వరకు ఉపకార వేతనం

తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కొల్పయిన,జీవనోపాధి  పోయిన కుటుంబంలోని పిల్లలకు ఒకసారి ఆర్ధిక సాయం రూపంలో రూ.15,000 నుండి 75,000 వరకు ఇవ్వనుంది

దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : 31-10-2021

1-5 తరగతులకు రూ.15,000

 6-8 తరగతులకు రూ.18,000

9-12 తరగతులకు రూ.21,000

డిప్లొమా కోర్సులు రూ.20,000

గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000

ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్క్, నర్సింగ్) - రూ.50,000

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు రూ.55,000-75,000

ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్, డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ,లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ ఉపయోగించుకోవాలి.

రిజిస్ట్రేషన్ కోసం కింది లింక్ లో నమోదు చేసుకోవచ్చు

https://www.buddy4study.com/

ఎలా దరఖాస్తు చేయాలి... ఏమేమి దృవపత్రాలు సమర్పించాలి వివరాలు ఇలా..

MDM COOKING COST PAYMENT STATUS link And CFMS Beneficiery Statement Link

మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు కుకింగ్ కాస్ట్ ఏ నెల వరకు జమయ్యాయి క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు

MDM COOKING COST PAYMENT STATUS link

మీ పాఠశాల MDM వారి Beneficiery Id తో CFMS Beneficiery Statement లో మీకు కావాల్సిన నెలకు చూసుకుంటే ఎంత amount వారి ఖాతా(MDM)లో జమ అయ్యిందో తెలుసుకోవచ్చు.

CFMS Beneficiery Statement Link

NISHTA 3.0 FLN ప్రైమరీ టీచర్ల కోర్స్ -1 , DAY - 2 Live Session.Date : 02.10.2021.Timings : 6 PM to 7.30 PM. TOPIC : School Safety Protocol.

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు స్కూల్ సేఫ్టీ  లైవ్ ప్రోగ్రాం దీక్ష యాప్ లో క్రింది లింకును ఓపెన్ చేసి దీక్ష యాప్ లో చూడగలరు.FROM 6.00  PM TO 7.30 PM ON 01-10-21. 

NISHTA 3.0 FLN ప్రైమరీ టీచర్ల కోర్స్ -1 ,  DAY - 2 Live Session.Date : 02.10.2021.Timings : 6 PM to 7.30 PM. TOPIC : School Safety Protocol.

https://diksha.gov.in/play/content/do_31337833137661542413749

Principal Account General (AG) office Address NEW

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (A&E) AP కార్యాలయాన్నిHYD నుండి విజయవాడకు మార్చడం జరిగింది.ఇక నుంచి అకౌంటెంట్ జనరల్ కు పంపవలసిన రిటైర్మెంట్ పెన్షన్స్ఈ  క్రింది అడ్రస్ కు పంపగలరు

----//////------

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం (అకౌంట్స్ & ఎంటైల్మెంట్స్), ఆంధ్రప్రదేశ్, స్టాలిన్ సెంట్రల్ మాల్, 

డోర్ నం 27-37-158, 

6 & 7 వ అంతస్తు, 

M.G.  రోడ్, గవర్నర్ పేట్, 

విజయవాడ- 520 002.

NISHTHA 3.0: Telugu medium link for Course 1: AP_FLN_1

దీక్ష శిక్షణ కార్యక్రమంలో భాగంగా FLN  కోర్స్ లో జాయిన్ అవ్వడానికి తెలుగు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది.భాష – గణితంలలో పునాది అక్షరాస్యత మిషన్ పరిచయం:

 https://diksha.gov.in/learn/course/do_31337758334386176013979

NISHTHA 3.0 guidelines ఇది Foundational literacy and numeracy ( FLN ) కు సంబంధించిన course.

 ఇది Pre Primary మరియు ప్రైమరీ తరగతులు( అంగన్వాడీ,1 నుండి 5 తరగతులు ) బోధించే అందరు అంగన్వాడీ టీచర్లు,ఉపాధ్యాయులు మరియు LFL HMs చేయవలసిన కోర్సు.

ఇది 01-102021 నుండి 31-03-2022 వరకు అనగా 6 నెలల పాటు నిర్వహించబడును.

ప్రతీ నెలకు 2 కోర్సు లు చెప్పు న మొత్తం 12 కోర్సులు చేయాలి

ఒక్కో కోర్సు 5 నుండి 6 రోజులలో పూర్తి చేయవచ్చు.రోజులో మీకు అనుకూలమైన సమయంలో ఒక గంట పాటు ట్రైనింగ్ కు హాజరు కావచ్చు

ప్రతీ నెలా కొన్ని live classes కు హాజరు కావాలి*

Live classes కు సంబంధించిన లింక్స్ ఎప్పటికప్పుడు మీకు share చేయబడును

మొదట DIKSHA app   ను Google play store నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

మీ ఫోన్ నంబర్ సహాయం తో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.తరువాత మీ ఫోన్ కు వచ్చిన OTP enter చేసి మీ login credentials పొందవచ్చు.

తరువాత మీడియం, మీరు బోధిస్తున్న తరగతులు, మీ పాఠ శాల వివరాలు ఎంటర్ చేసి ట్రైనింగ్ కోర్సు లో జాయిన్ అవ్వవచ్చు.రిజిస్ట్రేషన్, లాగిన్ పూర్తి సమాచారం కోసం మేము పంపే వీడియో లింక్ లో చూడగలరు

ప్రతీ కోర్సు పూర్తి చేసిన తర్వాత, అసెస్మెంట్ ( క్విజ్ - Multiple choice questions) వ్రాయవలసి ఉంటుంది

అందులో 20 మార్కులకు గాను కనీసం 14 మార్కులు తెచ్చుకోవాలి*  3 అవకాశాలు ఇస్తారు. అప్పుడు మాత్రమే మీకు online లో కోర్సు completion certificate generate అవుతుంది.ఈ ట్రైనింగ్ నుండి Pre Primary, Primary Teachers ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. అందరూ ఈ ట్రైనింగ్ పొంది తీరాలి

ప్రతి CRP తన పరిధి లోని ప్రి  పైమరీ మరియు ప్రైమరీ తరగతులు బోధించే అందరు అంగన్వాడీ  Teachers, ఉపాధ్యాయులతో ఒక whats app  group create చేసి, ఆ గ్రూపులో మీ మండలానికి కేటాయించిన KRP/ SRP   ను add చేసి ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేసే ఏర్పాటు చేయాలి.

మేము టైమ్ టు టైమ్ పంపే live classes links , courses links, posters , attendance links మరియు ఇతర సమాచారమును ఎప్పటికప్పుడు whats app గ్రూపు లో CRPs షేర్ చేయాలి. 

KRP/ SRP    లు ఎప్పటికప్పుడు followup చేస్తూ అందరు టీచర్లు కోర్సులు పూర్తి చేయునట్లు గైడెన్స్ ఇవ్వాలి.

ఇంతకు ముందు NISHTHA 1.0 లో ట్రైనింగ్ పొందిన SGT లు కూడా ఈ NISHTHA 3.0 ట్రైనింగ్ పొందాలి

ముందుగానే లాగిన్ CREDENTIALS కలవారు అవే లాగిన్ CREDENTIALS  తో లాగిన్ అయ్యి ఈ కోర్సు పూర్తి చేయవచ్చు

Visakhapatnam distict school asst seniority lists

విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అన్ని కేటగిరీల స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ లిస్టు పెట్టడం జరిగింది.

Featured post

Ap open school 10th Class and intermediate results