Release of Admit Cards (B. Arch & B. Planning both) 20-01-2024.
B.Arch & B Planning పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు అందుబాటులో కలవు.
https://jeemain.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card
Release of Admit Cards (B. Arch & B. Planning both) 20-01-2024.
B.Arch & B Planning పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు అందుబాటులో కలవు.
https://jeemain.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card
జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను https://nta.ac.in/,
jeemain.nta.nic.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు
జులై 20, 22, 25, 27 తేదీలలో జేఈఈ ఏప్రిల్ సెషన్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.ఆగస్టు 5 న తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ లో ఈసారి కట్-ఆఫ్ 90 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
JEE Main అడ్మిట్ కార్డులు విడుదల
❖ మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
❖ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చిన తెలిపింది.
❖ క రోనా కారణంగా వాయిదా పడిన మూడో విడుత జేఈఈ ఈనెల 20, 25 తేదీల్లో జరగనుంది.
❖ ఇందులో ఇంజినీరింగ్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు.
❖ కాగా, నాలుగో విడుత జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
❖ ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.
❖ ఈ పరీక్షకు ఇంజినీరింగ్తోపాటు ప్లానింగ్, ఆర్కిటెక్చర్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.
జేఈఈ మెయిన్
★ దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
★ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
★ మే 24 నుంచి 28వరకు మే సెషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. తదుపరి అప్డేట్స్ కోసం ఎన్టీఏ వెబ్సైట్ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్ విజ్ఞప్తి చేశారు.
★ ఇప్పటికే రెండు విడతలు ఫిబ్రవరి (23 నుంచి 26 వరకు); మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి.
★ మూడో విడత పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ ఉద్ధృతి వేళ వాటినీ ఇటీవల వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేయనున్నారు.
★ మరోవైపు, ఎన్టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ కావొచ్చని సూచించింది.