APTF VIZAG: February 2021

NMMS and NTSE Entrance Test Final Key Released

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ మరియు నేషనల్ టాలెంట్ సెర్చ్ అర్హత  పరీక్ష యొక్క ప్రాధమిక కీ విడుదల చేయడం జరిగింది. 

NTSE Final key


NMMS Final key

Check Your School Ayah Registration status, TMF Joint Account Registration Status, TMC Committee Registration Status

IMMS APP లో మీ పాఠశాల యొక్క ఆయా వివరాలు, టాయిలెట్స్ పండ్, టాయిలెట్స్ కమిటీ యొక్క  రిజిస్ట్రేషన్స్ పూర్తి అయినవో లేదో క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Click Here To Ayah Registration Status Link.

Click Here To TMF Joint Account Registration Status Link

Click Here To TMC Committee Registration Status

Ap High Court Key Judgement on Karunya Employment

6 వారాల్లోగా ఉద్యోగమివ్వాలి.కారుణ్య నియామకంలో హైకోర్టు కీలక తీర్పు

ఆరు వారాల్లోగా కారుణ్య నియామక ఉద్యోగమివ్వాలని ఓ కేసులో హైకోర్టు తెలిపింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి కనబడటం లేదని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీస్ మిగిలుంటేనే ఆయన వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు అర్హులనే చట్ట నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ మేరకు ఇటీవల జస్టిస్ బి.దేవానంద్ తీర్పు చెప్పారు.

 ఆ నిబంధన మేరకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదనే కారణంతో కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖ ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని శ్రీనివాసరావు దాఖలు చేసిన రిట్లో ఈ తీర్పు వెలువడింది. పిటిషనర్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల్లోగా అర్హతకు తగిన పోస్టులో నియమించాలని ఆ శాఖను ఆదేశించారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ సెంటర్ లో అటెండర్ గా చేసే టి.సుబ్బారావు 2001ఆగస్టు 26 నుంచి కనిపించడం లేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలియలేదని, ఆ తర్వాత ఏడాది అక్టోబరులో పోలీసులు తేల్చారు. దీంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆయన కొడుకు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీస్ మిగిలి లేదని, 1999లో రాష్ట్రం ఇచ్చిన జిఓ 378 ప్రకారం ఆయన దరఖాస్తును విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. ఆ జిఓ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని 2012లో శ్రీనివాసరావు హైకోర్టులో రిట్ వేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఒక ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కారుణ్య నియామకం అవుతుంది. ఇది వెంటనే చేసే ప్రభుత్వం తప్పిపోయిన ఉద్యోగి చనిపోయినట్లుగా నిర్ధారించేందుకు ఏడేళ్లు సమయం కావాలని జిఓ చెప్పడం వివక్షే అవుతుంది. ఇంటి పెద్ద అయిన ఉద్యోగి కనబడకుండా పోతే మానవీయ కోణంలో సానుభూతితో సమస్యను చూడకుండా ఏడేళ్ల ఆంక్ష విధించడం చట్ట వ్యతిరేకం, ఆ కుటుంబ మానసిక క్షోభను ప్రభుత్వం పరిగణించకుండా జిఓ ఇచ్చింది. జిఓ ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

PM KISAN BENEFICIARIES STATUS VILLAGE WISE REPORT

PM కిసాన్ పథకం లో భాగంగా గ్రామాల వారీగా లబ్దిదారుల వివరాలను అప్డేట్ చేయడమైనది. మీ గ్రామం లో అర్హత పొందిన వారి వివరాలు క్రింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 
పై లింక్ క్లిక్ చేసి మీ జిల్లా, మండలము, గ్రామము సెలెక్ట్ చేసుకుని మీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు. 

GPF, ZPPF,PF Similar Funds Interest rates from October 2021 to December 2021G.O.RT.No.337 dated:26.02.2021

సాధారణ భవిష్య నిధి మరియు మిగతా భవిష్య నిధి వడ్డీ రేట్లను జనవరి 2021 నుండి మార్చి 2021 వరకు 7.1% గా నిర్ణయిస్తూ G.O.RT.No.337  dated.26.02.2021 విడుదల.



EHS OP TIMING change in Chronic OP timings from 2PM - 4PM to 10AM to 1PM under Employee Health Scheme.

ఎంప్లాయి హెల్త్ స్కీమ్ కి సంబంధించి క్రోనిక్ అవుట్ పేషెంట్ టైమింగ్స్ ని ఉదయం 10 నుండి 1గం. వరకు మార్చుతూ  ప్రకటన


School Holidays fake Message news

పాఠశాలలకు సెలవులు గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం గురించి DSE పత్రికా ప్రకటన మరియు ఆదిములపు సురేష్ గారి వివరణ 

గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషియల్ మిడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు...

కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు..

ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు..

అలాంటి వారిపై చర్యలు.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ..

సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది...

యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు.

జునియర్ కళాశాల లు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి..

DRY RATION TABLE FOR ALL PHASES

డ్రై రేషన్ పంపిణీ కి సంబంధించి అన్ని పేజ్ లకు ఎంత పంపిణీ చేయాలి అనే వివరాలను పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. 

CSE desires to collect phone numbers and email. IDs of the head masters.so head masters of all managements and request to fill the google form.

అన్ని యాజమాన్యం లోని పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పోన్ నెంబర్, మెయిల్ ఐడి లను క్రింది గూగుల్ పామ్ లో సబ్మిట్ చేయాలి. 

https://forms.gle/EfdHBtv6z7SAbqhY9

Income Tax Department Give Link to check Your Income Tax On Taxble Income

ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది. 

Click Here To Check Your Income Tax

Income Tax Software Prepared By K S NAIDU 

Click Here To DOWNLOAD UPDATE INCOME TAX SOFTWARE

1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ.2021-22 నుంచి కొత్త విధానం.‘నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్‌.పనులు మార్చి చివరికి పూర్తవ్వాలి.. మొదటిదశ ‘నాడు-నేడు’కిదే డెడ్‌లైన్‌

పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. ‘విద్యా కానుక’ కిట్‌లో ఇంగ్లీషు డిక్షనరీ

ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ.. 390 స్కూళ్లకు పక్కా భవనాలు

మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్‌ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ఇంటీరియర్‌ కూడా బాగుండాలనీ సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై విద్యాశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలను మార్చిన స్కూళ్ల ఫొటోలను పరిశీలించారు.  రెండోదశ ‘నాడు-నేడు’ పనులను జగన్‌ సమీక్షిస్తూ.. వి ద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలనీ, ఎత్తు కూడా చూసుకోవాలనీ స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లో పం రాకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభు త్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థి తి ఎక్కడా ఉండకూడదనీ, ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా నిర్మించాలన్నారు. ప క్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వాటి నిర్మాణానికి సీఎం ఆదేశాలిచ్చారు. ‘విద్యా కానుక’ కిట్‌లో ఈసారి ఇంగ్లీషు- తెలుగు డిక్షన రీ తప్పనిసరిగా చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉం డాలన్నారు. ‘విద్యా కానుక’లో ఏది చూసినా కూడా క్వాలిటీ ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్ద ని సీఎం స్పష్టం చేశారు.

టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలనీ, ‘అమ్మ ఒడి’ కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే లాప్‌టా్‌పల క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారం లో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిపరాలు శుభ్రంగా ఉంచే లిక్విడ్లను అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు సీఎంకు వివరించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రెటరీలు, వలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 15కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎ్‌స ఈ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత నుంచి ఒక్కో తరగతి పెంచుకొంటూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు ఈ విధానంలోకి రావాలన్నా రు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇ వ్వాలనీ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్నదానిపై ఈ శిక్షణ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని  చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎం తవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్‌ అయ్యారో పరిశీలించాలన్నార

Students Attendance Not Marked Through Students Attendance APP

రాష్ట్ర వ్యాప్తంగా 24-2-21 నాడు స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయని పాఠశాల ల వివరాలు జిల్లా వారీగా ఇవ్వడం జరిగింది. 

Click Here To Download Students Attendance Not Marked List

NISHTHA-DIKSHA TRAININGS In Visakhapatnam Distict Teachers Bank Account Details Wrong list

విశాఖపట్నం జిల్లాలో  దీక్షా platform ద్వారా నిష్ఠా టీచర్ ట్రైనింగ్స్ తీసుకున్న టీచర్లు కింద తెలిపిన గూగుల్ లింక్ లో బ్యాంక్ వివరాలు పంపడం జరిగింది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తమ బ్యాంకు వివరాలు పంపేటప్పుడు తప్పుగా పంపడం జరిగింది. దిగువన ఉన్న వీరి వలన మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పేమెంట్స్ ఆగిపోయాయి.

1 . బ్యాంకు అకౌంట్ నెంబర్ లు తప్పుగా పంపిన వారు-  61  టీచర్లు Click Here for List

2 . CFMS  వివరాలు తప్పుగా పంపిన వారు - 16  టీచర్లు Click Here for List

3 . IFSC  కోడ్ తప్పుగా పంపిన వారు - 47  టీచర్లు Click  Here For List

పైన వివరాలు కరెక్ట్ చేయడానికి మాకు తెలియదు కనుక, జాబితాలో ఉన్న టీచర్ లు అన్యధా భావించకుండా కింది తెలిపిన google link లో మీ యొక్క బ్యాంక్ వివరాలు మరల నమోదు చేయగలరు.

https://forms.gle/PWV8bGLGBMCXACBE9


Class 10 / SSC All Subjects Syllabus for Public Exams 2021 with deleted syllabus by AP SCERTProc.Rc.No.ESE02/102/2021-SCERT Dated:20/02/2021

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2021 అన్ని సబ్జెక్స్ అఫీషియల్ సిలబస్ తెలుగు & ఇంగ్లీషు మీడియం - పరీక్షకు చదివించవలసినవి మరియు చదివించనవసరంలేని అంశాలు.

AP Cabinet Meeing Key Decissions and Implementation Programs

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలని కేబినెట్​ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు ఆమోదించింది.

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్​ చర్చించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్​ నిర్ణయించింది. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. కడప జిల్లా కొప్పర్తి గ్రామంలో 598.59 ఎకరాల భూమి మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుపై మంత్రివర్గంలో ప్రతిపాదనకు వచ్చింది. కడప జిల్లా అంబాపురం గ్రామంలో మరో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు 93.99 ఎకరాల కేటాయించే అంశంపైనా చర్చించారు. ఈ భూమిలను ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చే అంశంపై మంత్రులు చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3148 ఎకరాల భూమిని ఎకరం రూ.1.65 లక్షలకు విక్రయించే అంశంపై కెబినెట్ చర్చించింది.

తూర్పుగోదావరి జిల్లా కొన గ్రామంలో 165.34 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకి ఎకరం 25 లక్షల చొప్పున విక్రయించే అంశం ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలో ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది.

SCERT- A.P - Implementation of School Health & Wellness Programme - Under Ayushman Bharat - Trainings - Rescheduled from 24.02.2021 to 26.02.2021-1 Principal /1 HM and 2 teachers from each UP, Secondary and Senior Secondary schools in all Govt. Managements - Through Virtual Mode

ఆయుస్మాన్ పధకం లో భాగంగా పాఠశాల హెల్త్ మరియు వెల్నెస్ ప్రోగ్రామ్ 24 నుండి వర్చువల్ మోడ్ లో జరుగుతుంది. దీనికి అన్ని యాజమాన్యం లోని ఉపాద్యాయులు ఓక్కోక్క కి చొప్పున హాజరవవలసిందిగా ఉత్తర్వులు.

Hon'ble Regional Joint Director, SE, Visakhapatnam is conducting Web meeting on 'We Love Reading' & 'India Toy Fair' to all the MEOs, HMs & Teachers in zone-1 on 23.02.2021 at 11am.

జోన్ 1లో విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సంచాలకులు RJD గారు We Love Reading' & 'India Toy Fair పై వెబ్ మీటింగ్ ఈ రోజు 11 గం. కు నిర్వహిస్తున్నారు. అందరు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో పాల్గొనాలి.

https://youtu.be/dseaEsNqcpU


Group Insurance Scheme GIS Revised Rate of Interest from July 2020 to September 2020 - GIS Revised Tables G.O.Ms.No 8 dated 22.02.2021

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం - 1984 - సేవ్ చేసిన ఫండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ టేబుల్స్ పై సవరించిన వడ్డీ రేటు (7.1% p.a) 01-07-2020 నుండి 30-09-2020 వరకు కాలానికి పొదుపు నిధికి ప్రయోజనాలు  సవరించిన పట్టికలు

Memo.No.13029/11/2021-EST 3 Dated:-20/02/2021 Muncipal School Merging Court Case

మునిసిపల్ merging కేసు  dismiss అయి ఇపుడు relieve అవుతున్నటీచర్ల  places  కోసం appeal చేసుకున్న వారికి CSE నుంచి తాజా ఉత్తర్వులు.


మహమ్మారి మళ్లీ వస్తోంది!కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం.ఆస్పత్రులు, పరికరాలు సిద్ధంచేస్తున్న ఆరోగ్య శాఖ.ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు.కొవిడ్‌-19 నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం.ఎపిడిమాలజీ కమిటీతోనూ ఆరోగ్య శాఖ చర్చలు.సెకండ్‌ వేవ్‌ వచ్చే చాన్స్‌ ఉందని సభ్యుల సూచన.

మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం.మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? సెకండ్‌ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్‌ కూడా కలిసొస్తే.. పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌.. కఠిన ఆంక్షలు.. అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. 

కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత  కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్‌ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ.

తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. 

ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 

కొత్త స్ట్రెయిన్‌ వస్తే మరిన్ని కష్టాలు

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్‌ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులే ఇంతవరకు చెల్లించకుండా రూ.400 కోట్లు బకాయిలు పెట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ వస్తే మాత్రం మళ్లీ ఆర్థిక కష్టాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.

Live Programme on New Education Policy Conducted by HRDI

పాఠశాల విద్య లో నూతన విద్యా విధానం పై లైవ్ వీడియో కార్యక్రమం ఉదయం 11గం. ల నుండి ప్రారంభం.



EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2020-21

FINAL UPDATED (22-2-2021) INCOME TAX SOFTWARE 2020-21 for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners prepared by K.S.NAIDU.

2020-21 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2020-21

ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది. 

Click Here To Check Your Income Tax

➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.


ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా  వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.

Click here to Download Blank Form16 Proforma 

Click  Here To  Download for single application 

 మీ మొబైల్ లో income tax software  ఓపెన్ చేయడం కోసం WPS OFFICE  అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.
👉 DOWNLOAD WPS CLICK HERE

Show cause notice issued Teachers who are not Marked attendance through Bio Metric

జనవరి 2021 నెలలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయని ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ ద్వారా నోటీసుల  షో కాజ్ నోటీసులు జారీ.

Click Here To Download Show cause Notice list

NMMS, NTSE Hall Tickets are Ready to Download

జాతీయ ఉపకార వేతన పరీక్ష, రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్ల ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Click Here To Download NMMS&NTSE HALL TICKETS

హాల్ టికెట్లు www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ నెల 20వ తేదీలోపు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

హెడ్మాస్టర్లు వారి స్కూలు ఎస్సెస్సీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి విద్యార్థుల హాట్‌కెట్లను డౌన్లోడ్ చేయించాలన్నారు.

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర స్కూళ్ల వారు వారికి కేటాయించిన స్కూల్ కోడ్ ను వినియోగించి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

Students Attendance App is working for Primary Schools

STUDENT ATTENDANCE APP  updated on 17-2-2021 version 1.1

Click Here To Download STUDENTS ATTENDANCE App link

User Name : Dise Code 

Password  : Child Info Password 

లాగిన్ అవగానే చివరలో DATA sync Tab ని క్లిక్ చేయగానే మన పాఠశాల యొక్క రోల్ మీడియం వారీగా చూపిస్తుంది. 



Imms app data updation status checking

కింది లింక్ ను క్లిక్ చేసి మీ జిల్లా, మండలం, పాఠశాల, తేదీని సెలెక్ట్ చేసుకుని, Go పైన క్లిక్ చేయండి. జగనన్న గోరుముద్ద డ్యాష్ బోర్డ్ లో మీ వివరాలు IMMS App ద్వారా sync అయ్యాయో లేదో చూసుకోండి.

Click Here To Check Your IMMS DATA

Rc.No. 13029/11/2021-EST 3 Dated: 17/02/2021 టీచర్ లు మున్సిపాలిటీ merging విషయం లో కోర్ట్ వారి కేసు కొట్టివేసినందున మునిసిపల్ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా  MCC కోడ్ అయిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టమని తాజా ఉత్తర్వులు.

JAGANANNA GORUMUDDA(MDM) & SCHOOL SANITATION INSTRUCTIONS

జిల్లాలో గల అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు గౌరవ మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టర్ గారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్. దీనిని IMMS DASHBOARD ద్వార  రోజువారీ రివ్యూ చేస్తున్నారు. 

Click Here To MDM IMMS STATUS

కాబట్టి మధ్యాహ్న భోజన పథకము నకు సంబంధించి ప్రతిరోజు అందరు ప్రధానోపాధ్యాయులు దిగువ తెలిపిన అన్ని పనులు తప్పనిసరిగా చేయవలెను.

INSTRUCTIONS TO HMs

పాఠశాల కు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రాప్తికి తప్పనిసరిగా భోజనం  అందించవలెను. అందుకు అవసరమైన గుడ్లు మరియు చెక్కీలు సంబంధిత సరఫరాదారు నుండి పాఠశాలలో స్టాక్ ఉండేవిధంగా ముందుగానే తెప్పించుకొని ఉండవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారం మాత్రమే భోజనం పెట్టవలెను.

MEALS TAKEN DETAILS ENTRY IN JAGANANNA GORUMUDDA(MDM) AND IMMS APPs

1. మధ్యాహ్న భోజనం వివరాలను జగనన్న గోరుముద్ద(MDM) మరియు IMMS యాప్ లలో తప్పనిసరిగా విధి గా నమోదు చేయవలెను.

2. యాప్ లో వివరాలు నమోదు చేసేటప్పుడు భోజనం చేసే విద్యార్థులు వారికి సమానంగా గుడ్లు మరియు చెక్కిలు(ఉన్నరోజు) వివరాలు కూడా ఖచ్చితంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా నమోదు చేయవలెను. ఈ విషయంలో లో ఎటువంటి వ్యత్యాసాలు గుర్తించినట్లు అయినా దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలసి ఉంటుంది.

INSPECTIONs IN IMMS APP

A) Headmasters

ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు IMMS యాప్ లో తప్పనిసరిగా జగనన్న గోరుముద్ద మరియు స్కూల్ శానిటేషన్ inspection from నింపి ఇన్స్పెక్షన్ చేసి సబ్మిట్ చేయవలెను.

B) PMC COMMITTEE

అదేవిధంగా పాఠశాలలో గల తల్లిదండ్రుల కమిటీ కూడా తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్ ఇన్స్పెక్షన్ ను ప్రతి రోజూ చేసే విధంగా ప్రధానోపాధ్యాయులు వారికి తెలియజేయవలెను.

C) WELFARE/WARD EDUCATION ASSISTANT

పాఠశాలకు కేటాయించబడిన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేక వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారంలో మూడు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, పాఠశాలకు వచ్చి IMMS APP లో తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేసే విధంగా సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు తెలియజేయగలరు.

D) VILLAGE ORGANIZER

 అదేవిధంగా గా మీ పాఠశాలకు కేటాయించబడిన విలేజ్ ఆర్గనైజర్ కూడా IMMS APP లో వారంలో మూడు రోజులు మంగళవారం,  గురువారం,  శనివారం, మీ పాఠశాలను సందర్శించి తప్పనిసరిగా యాప్ లో ఇన్స్పెక్షన్ చేసే విధంగా కోరగలరు.

పై అన్ని అంశాలు చాలా ముఖ్యం గా భావించి అందరు ప్రధానోపాధ్యాయులకు విధిగా అనుసరించవలసినదిగా కోరడమైనది.

అందరూ ఉప విద్యాశాఖ అధికారులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయునది ఏమనగా పై అంశాలపై తమ డివిజన్ మరియు మండల పరిధిలోగల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా అన్ని  సూచనలు పాటించే విధంగా తగు ఆదేశాలు జారీ చేసి IMMS    డాష్ బోర్డు ( http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoardNew.aspx ) ఈ లింక్ ద్వారా ప్రతిరోజు రిపోర్ట్ చూస్తూ ఏ ప్రధానోపాధ్యాయులు అయితే పై విషయాలను పాటించడంలేదో గుర్తించి వారికి తగు ఆదేశాలు జారీ చేసి తప్పనిసరిగా అందరూ విధిగా మధ్యాహ్న భోజనం మరియు స్కూల్ శానిటేషన్ పాఠశాలలో అమలు పరిచే విధంగా చూడవలసిందిగా కోరడమైనది.

Education and Welfare Assists submit MDM and Sanitation Inspection Data in IMMS APP

వారానికి మూడు సార్లు ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్  అసిస్టెంట్  పాఠశాలను సందర్శించి MDM& SANITATION Inspection డేటాను IMMS  ఆప్ నందు నమోదు చేయాలి.

Visakhapatnam Distict Polling Staff Boarding Points for Paderu Division

విశాఖపట్నం జిల్లా లో 3 వ ఫేజ్ ఎలక్షన్ డ్యూటీ పడిన వారు వారి యొక్క ఐడి నెంబర్ తో వారికి బస్సులు ఎక్కడ నుంచి బయలుదేరుతాయో తెలుసుకోవచ్చు. 

Click Here To Know Your Boarding Point

AP E-SR Online Training Youtube Live Link 15.02.2021

APHRDI వారి ద్వారా ఫిబ్రవరి 15న ఉదయం 11:00 AM నుంచి 1 వరకు ESR గురించి శిక్షణ యూట్యూబ్ లింకు ద్వారా ఇవ్వడము జరిగింది. 



Ap Municipal Election Notification Released by election commission


ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

మార్చి 10వ తేదీన ఎన్నికలు

మార్చ్ 14 న ఓట్ల లెక్కింపు

12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు

NISHTHA Training Programme Modules Not Completed Teachers List

నిష్ఠా  ఆన్లైన్ ప్రోగ్రాం లో 18 మాడ్యూల్స్ కోర్సులలో  కొన్ని మాడ్యూల్స్ పూర్తి చేయని  వారి పేర్లను పెండింగ్ లిస్ట్ లో పెట్టారు వారి వివరాలు.జిల్లాలు& మండలాల వారీగా.

Click Here To Download List for pending Modules

NISHTHA Training Programme Final Certificate Form

ఎవరైతే NISHTHA COURSE కంప్లీట్ చేశారో,ఎవరైతే 18 మాడ్యుల్ పూర్తి చేశారో , యే మాడ్యుల్ సర్టిఫికేట్ రాలేదో వారందరూ ఫైనల్ సర్టిఫికేట్ కోసం (NISHTHA final certificate ) గూగుల్ ఫామ్ fillup చేసి పంపండి.

Click Here To Submit Your Details For Final Certificate



PO Give Meterial in collection Point statutary, non statutory covers and polling Material

పీఓ హ్యాండ్ బుక్ లో గల వివిధ ఫారాలు, అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్

I )In Brown colour cover :

(Brown for neither Statutory nor Non Statutory)

1. బ్యాలెట్ పేపర్ అకౌంట్

అనెగ్జర్    : 22 ; ఫామ్.  : XXV(25) ; పేజీ నంబర్స్ : 102 &103

2. పీఓ డిక్లరేషన్

అనెగ్జర్     : 11; పేజీ నంబర్స్ : 89 - 90 & 91

3. పేపర్ సీల్ అకౌంట్

అనెగ్జర్       : 10.  పేజీ నంబర్ : 88

4. పీఓ డైరీ

అనెగ్జర్        : 23 ; పేజీ నంబర్స్ : 104-105 & 106

5. విజిట్ షీట్

అనెగ్జర్       : 9 ; పేజీ నంబర్ : 87

II) In Green colour cover :

(Green for Statutory)

1. టెండర్ ఓట్ల జాబితా

అనెగ్జర్   : 21 ;  ఫామ్    : XXIV(24)

2. ఒక మార్క్ డ్ కాపీ

3. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకం లేనివి, కౌంటర్ ఫాయిల్ తో సహా

4. వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకంతో ఉన్నవి, కౌంటర్ ఫాయిల్ తో సహా

5. కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

6. హింస వల్ల కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

7. వాడిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫాయిల్స్,

8. టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో సహా

III) In Yellow cover :

(Yellow for Non-Statutory)

1. మార్క్ డ్ కాపీలు 2 / 3

2. పాడైన/వాడని సీల్స్

3. నిరక్షరాస్యుల/అంధుల/బలహీనుల ఓటర్ల జాబితా

అనెగ్జర్   : 18 ;  ఫామ్    : XXIII(23)

4. ఛాలెంజ్ ఫీజు రశీదు :

అనెగ్జర్       : 14. ; పేజీ నంబర్ : 94

5. వయస్సు డిక్లరేషన్ :

అనెగ్జర్       :15,16. ;  పేజీ నంబర్స్ :95,96

6. సహాయకుని డిక్లరేషన్

అనెగ్జర్.  : 17 ; ఫామ్.    : XXII(22) ; పేజీ నంబర్ : 97

7. ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా

అనెగ్జర్       : 13 ; ఫామ్.    : 11 ; పేజీ నంబర్ : 93

8. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్

అనెగ్జర్    : 20 ; ఫామ్  : XVI(16) ; పేజీ నంబర్ :100

9. ఏజెంట్ నియామక పత్రాలు

అనెగ్జర్     : 7 ; ఫామ్  : XII(12) ; పేజీ నంబర్ : 85

IV)In Blue cover :

(Blue for Non-Statutory) :

No paper documents Only Item materials :

1. పీఓ హేండ్ బుక్

2. ఇంక్

3. ఇంక్ ప్యాడ్

4. మెటల్ సీల్

5. స్వస్తిక్ రబ్బరు స్టాంప్

6. డిస్టింగ్విష్ రబ్బరు స్టాంప్

V) In White cover :

(White for Non-Statutory)

మిగిలి పోయిన ఎన్నికల సామాగ్రి అంతా వైట్ కవర్ లో ప్యాక్ చేయాలి.

Sunday Storytime. Check-in form. 14 Feb 2021

We love reading కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు జరుగుతున్న sunday story time లో క్రింద తెలిపిన గూగుల్ లింక్ లో మీ హాజరు నమోదు చేయవలెను.

Click Here To Submit Sunday Story Time 

Open and click on any book and the voice over can be heard with ease. Let the children access this clickable pdf

క్రింది PDF పైల్ పై క్లిక్ చేసి అందులో ఉన్న పుస్తకం పై క్లిక్ చేసి పుస్తకాలు చదువుకోవచ్చు. 

G.O.Ms.No.8, Dt.12-02-2021 -Modification in SSC Public Examinations, 2021 to reduce the strain caused to the students due to COVID-19 pandemic

June-2021 SSC  వారికి 6  సబ్జెక్టు్లు 7 పేపర్ ల తో పరీక్షలు.ప్రభుత్వ ఉత్తర్వులుG.O 8 జారీ (Telugu,Hindi,Eng,Maths,PS,BS,SS)

PS&BS పరీక్ష లు 50 గరిష్ఝ మార్కులకు,మిగిలిన 5 పేపర్ల కు100 గరిష్ట మార్కులకు  పరీక్ష.

ఈ 7 పేపర్ల SSC పరీక్ష విధానము 2021 Regular & Advanced Supplementary Exams  కే పరిమితము.

JEE MAIN HALL TICKETS DOWNLOAD

దేశ వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టి‌ఏ) తన వెబ్ సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here To Download Admit Card

సూచనలు:

  • అడ్మిట్ కార్డును https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నెంబర్ పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. 
  • పరీక్ష సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లవలసిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ లో అడ్మిట్ కార్డు ఒకటి.
  • జేఈఈ మెయిన్ 2021 యొక్క పరీక్షా కేంద్రంలో ప్రవేశం పొందడానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి. అడ్మిట్ కార్డు ద్వారా, ఎన్‌టిఏ అభ్యర్థులకు ఎక్సామ్ డేట్, టైం అలానే ఎక్సామ్ సెంటర్ కేటాయిస్తారు. 
  • అడ్మిట్ కార్డు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పరీక్షలకు విడిగా విడుదల చేస్తారు. 
  • ఒక సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డు ఇతర సెషన్లకు చెల్లదు. 
  • ఇక జెఈఈ మెయిన్-2021 ఫిబ్రవరి 23 నుండి 26 వరకు రోజుకు 2 షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి 6 వరకు జరుగుతుంది. 

Teachers Who are not Marked Attendance in Biometric cse released list

జనవరి 2021 నుంచి పాఠశాల లో హాజరు నమోదు చెయ్యని 13 జిల్లాల టీచర్స్ లిస్ట్ CSE ఇవ్వడం జరిగింది.మీ పేరు చెక్ చేసుకోగలరు.

Presiding Officer duties and responsibility and submitted Meterial all forms

గ్రామ పంచాయతీ ఎన్నికలు లో పాల్గొను సిబ్బంది పోలింగ్ స్టేషన్ లో పాటించవలసిన నిబంధనలు, సబ్మిట్ చేయవలసిన ప్రోపార్మాలు,Model PO Dairy and all Covers ఏ విధంగా నింపాలి, పూర్తి సమాచారం తెలుగులో 


M.అప్పలరెడ్డి గారు తయారుచేసిన మోడల్ ప్రోపార్మాలు

IMMS App New Updated Version is Available nowUpdated Version : 1.0.7 Updated on : 09-02-2021

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP Version 1.0.7 ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.

Click Here to Download Updated IMMS APP

ఆయా details submit చేయు విధానం

IMMS APP లో మొదట Login కావాలి

Jagananna Gorumudda (MDM) మీద click చేయాలి

HM SERVICES మీద click చేసిన తరువాత దానిలో ఉన్న AYAH DETAILS మీద click చేసి కింది వివరాలు submit చేయాలి.

Ayah Name, Ayah Mobile Number, Ayah Aadhaar Number, IFSC Code, Bank Name, Account Number, Active :Yes /NO, JOINING DATE

అలానే HM SERVICES లో ఉన్న SCHOOL INFORMATION మీద click చేసి

HM Mobile Number,HM Aadhaar ID

SHG Name,SHG Mobile Number,SHG Aadhaar Id

ఈ వివరాలు కూడా update చేయాలి

ORDINARY ELECTIONS TO GRAM PANCHAYATS - Request for declaration of compensatory holiday on the next date of polling/counting to the staff who attended polling duties Requested Regarding. Lr.No.393/SEC-B2/2021, Dated: 09-02-2021

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన వారికి ఎన్నికల తరువాతి రోజు OD గా పరిగణిస్తూ SEC ఉత్తర్వులు.

IMMS-SCHOOL SANITATION- TOILETS BLOCK UPDATION PROCESS

అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా IMMS APP లో లాగిన్ అయి శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ (Sanitation Monitoring System)(SMS) పై క్లిక్ చేసి Data Capture పైన క్లిక్ చేసిన తరువాత టాయిలెట్స్ వివరాలు అడగడం జరుగుతుంది.

అక్కడ No.Of Boys blocks, No.Of Girls blocks అని ఉంటుంది.

వాటిలో మీ పాఠశాలలో ఎన్ని చొప్పున ఉంటే ఆ వివరాలు నమోదు చేసి Next బటన్ పైన క్లిక్ చేయాలి. 

తరువాత మీరు ఎంటర్ చేసిన ప్రాప్తికి అన్నీ వివరాలుతో కూడిన ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. దాని పైన క్లిక్ చేస్తే యాడ్ డాటా (Add Data) అని వస్తుంది.

అందులో boys మరియు girls టాయిలెట్స్ వివరాలు మొత్తం నమోదు చేసి Submit చేయవలెను.

పైన చెప్పిన విదంగా అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా submit చేయవలెను. ఇదివరకు వివరాలు ఉన్నచో వాటిని అప్డేట్ చేసి సబ్మిట్ చేయవలెను.

గమనిక: మీరు ఎంటర్ చేసిన వివరాలు ఆదారంగా మాత్రమే మీ పాఠశాల కు శానిటేషన్ కు సంబందించి అవసరం అయ్యే పరికరాలు వస్తువులు కేటాయించబడతాయి గమనించగలరు.

DEPARTMENTAL TESTS MAY, 2020 SESSION NOTIFICATION NO.06/2020 RESULTS

డిపార్ట్మెంట్ టెస్ట్ మే, 2020 సెషన్ నోటిఫికేషన్. November 2020 ఫలితాలను విడుదల చేయడం జరిగింది.Department Tests May 2020 (Nov 2020) Session Results Released. EOT GOT Codes 88-97, 141
Click Here To Download Departmental Test Results


Ammavodi Reverification Process Given in HM login

అమ్మ ఒడి  పథకానికి సంభందించి విద్యార్థుల అర్హత ను నిర్ణయించడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు క్రింది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. 

Click Here To LOGIN AMMAVODI

1) re-verification of students

2) updation of bank details

3) verification of remarks given below,

         (i) more than six children

         (ii) ssc exam fee not paid

         (iii) zero attendance last year


జిల్లాలోని అన్ని యాజమాన్యములకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు విధిగా ది.11.02.2021 లోగా పెండింగ్ grievances స్టాండర్డ్ ఆపరేటింగ్ procedure ప్రకారం పూర్తి చేయవలెను. ఆ తరువాత అమ్మ ఒడి కి సంబంధించిన ఏ విధమైన grievances అనుమతించ బడవు.

Supreme Court Give Judgement on Pay 6% intrest to all employees

వేతన బకాయిలకు 6% వడ్డీ చెల్లించమని సుప్రీంకోర్టు తీర్పు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన బకాయిల వడ్డీ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 12% వడ్డీతో బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 12% వడ్డీ అనేది బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ అవుతుంది.  వేతన బకాయిలకు వడ్డీ చెల్లించాల్సిందే. కాకపోతే ఆరు శాతం వడ్డీ సరిపోతుంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం చెల్లించాలి’’ అని సుప్రీం ఆదేశించింది. కరోనా కారణంగా గతేడాది మార్చి, ఏప్రిల్‌లో ఉద్యోగులకు సగం జీతం చెల్లించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత మిగిలిన జీతాన్ని చెల్లించింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కాలానికి 12% వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

KNOW YOUR POLLING TEAM & PS In VISAKHAPATNAM DISTICT

విశాఖపట్నం జిల్లా లో ఎన్నికలు డ్యూటీ పడిన వారు వారి యొక్క ఐడి నెంబర్ తో పోలింగ్ స్టేషన్ వివరాలు మరియు పోలింగ్ సిబ్బంది వివరాలు తెలుసుకోవచ్చు. 

Click Here To Enter your Election Order id to know the team and PS.

Election Remuneration For All Polling Staff for GRAMA PANCHAYAT ELECTIONS

పంచాయతి ఎన్నికలు లో పాల్గొను సిబ్బందికి ఇచ్చే పారితోషకం యొక్క వివరాలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు ప్రకారం

Postal Ballot Application Form and Election Duty Attendance Certificate

పోస్టల్ బ్యాలెట్ కొరకు పైన తెలయపరిచిన ఫామ్ ఫిలప్ చేసి మీ  ఎలక్షన్ ఆర్డర్ కాపీ ని మరియు మీ ఓటర్ ఐడి జిరాక్స్ కాపీని జత చేసి మీకు ఎక్కడైతే ఓటుహక్కు ఉంటుందో అక్కడ ఎంపీడీవో గారికి  పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ అందించాలి పోస్టల్ బ్యాలెట్ పై మొబైల్ నెంబర్ వేయవలెను.

అలాగే ఎలక్షన్స్ లో పాల్గొను సిబ్బంది వారి యొక్క అటెండెన్స్ సర్టిఫికేట్ ను నింపి RO తో సంతకం చేయించుకొని ఉంచుకోవడము మనకు ఉపయోగం. 

Know Your Payment Status Using Your CFMS ID

మీ యొక్క CFMS ID నెంబర్ తో మీ యొక్క PAY PARTICULARS ని నెల వారీగా తెలుసుకోవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి. 

Click Here To Download Your Payment Details

లింక్ ని క్లిక్ చేయగానే పైన చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది. అందులో మన CFMS ID ని, నెల ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ నెలలో మనకు ఏఏ బిల్లులు చేశారో క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది. 

అందులో మనకు కావలసిన బిల్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకుని మీ పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. 

Grama Panchayat Elections Duties for PO and APO

 గ్రామ పంచాయతీ ఎన్నికలు లో పాల్గొను సిబ్బంది పోలింగ్ ముందు రోజు నుండి పోలింగ్ పూర్తి అయిన తరువాత చేయవలసిన పూర్తి సమాచారం.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పి వో లు మరియు ఏ పీ ఓ లు అనుసరించాల్సిన విధి విధానాలు అలాగే ఓటర్ల యొక్క పోలింగ్ స్టేషన్ లో వారి యొక్క బాధ్యతలు మరియు ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే పూర్తి సమాచారం తెలుగులో


Valid Votes మరియు Invalid Votes ను ఏ విధంగా Identify చేయాలో పూర్తి సమాచారం క్రింద ఇచ్చిన ఫైల్ లో ఇవ్వడం జరిగింది. 


Not to effect deputations of teachers from the present working schools in favour of teachers except institutional need in teacher less schools in category-IV or III (remote/interior

టీచర్స్ లేని పాఠశాల లో డిప్యుటేషన్ వేయడం కోసం మార్గ దర్శకాలు విడుదల.

Day Meals - Engaging of Sanitary workers in the Schools / Junior colleges towards maintenance of toilets in the schools/ Junior Colleges under Toilets Maintenance Fund Guidelines issued

రాష్ట్రం లో అన్ని పాఠశాలలు మరియు కాలేజీ లలో పారిశుధ్య కార్మికుల నియామకం గురించి పాటించవలసిన నిబంధనలు గురించి తాజా ఉత్తర్వులు 
నూతనంగా వచ్చిన ఆయా నియామకపు ఉత్తర్వుల వివరాలు:
:తెలుగులో:
300 లోపు పిల్లలు ఉంటే          1 ఆయా,
300_600.. 2
601-900.. 3
900 పైన.....4
నెలకు ఆరువేలు జీతం..
సంవత్సరం లో  10 నెలలు పూర్తి జీతం..
మిగిలిన రెండునెలలు సగం జీతం..
ఆయాగా..స్త్రీ లనే తీసుకోవాలి.పాఠశాల ప్రాంతంలోనే నివాసి అయి ఉండాలి.(హాబిటేషన్,వార్డు)
జూనియర్ కాలేజీలలో ఐతే అబ్బాయిల టాయిలెట్ల దగ్గర పురుషులను నియమించవచ్చు..
ఆయా గా SC/ST/BC/MINORITY'S నుంచే తీసుకోవాల్సి ఉంది.
ఆయాగా పిల్లల తల్లుల కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
21-50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
ఇప్పటికే పనిచేస్తున్న ఆయా కనుక పేరెంట్ కమిటీ కి నచ్చితే 60 సంవత్సరాల లోపు ఉంటే కొనసాగించవచ్చు.
ప్రభుత్వం ఆయాలను నియమించబోవడం లేదు.
పేరెంట్స్ కమిటీనే నియమించుకోవాలి. జీతం కూడా పేరెంట్స్ కమిటీ/కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ నే చెల్లించాలి.
కమిటీ తీర్మానంతో,పనితీరు నచ్చకపోయిన ఎడల ఒకనెల ముందే చెప్పి తొలగించవచ్చు.
పేరెంట్స్ కమిటీ ఒక టాయిలెట్ మెయింటెనెన్స్ కమిటీని నియమించుకోవాలి.
అందులో హెచ్.ఎం/ప్రిన్సిపల్. కన్వీనర్ గానూ,
పేరెంట్ కమిటీ ఛైర్మన్ మరియూ ఇద్దరు యాక్టివ్ మెంబర్లు ,వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు,పాఠశాలలోని ఒకటీచర్,ఒక మహిళా ఉపాద్యాయిని,ఒక సీనియర్ బాలుడు,బాలిక సభ్యులుగా ఉండాలి.

ఈ కమిటీ పదిహేనురోజులకొకసారి సమావేశం జరిపి పనితీరు,నిర్వహణలను బేరీజు వేసుకోవాలి.
పిబ్రవరి/మార్చి నెలలకు గాను కమిటీ  టాయిలెట్ బ్రష్,లిక్విడ్ వగైరాలు సమకూర్చుకోవాలి.
ఏప్రిలునుంచి ప్రభుత్వం సరఫరా చేయగలదు.
పాఠశాల PARENTS COMMITTEE ...
 TOILET MAINTENANCE FUND(STMF)  
పేరుతో ఒక‌అకౌంట్ తెరవాల్సి ఉంది.
ఈ అకౌంట్ నుHM,పెరెంట్ కమిటీ CHAIRMEN,మరియూ వార్డు సచివాలయపు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ జాయింట్ అకౌంట్ గా ఓపన్ చేయవలసి ఉంది.
ఒకవేళ ఇప్పటికే అకౌంట్ ఉంటే దానికి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ను జతచేయించవలసి ఉంటుంది‌.
ఆ అకౌంట్ లోకి గత సంవత్సరం వసూలుచేసిన అమ్మ ఒడి చందాలు (ఉన్నట్లయితే) ట్రాన్సఫర్ చేయవలసి ఉంది.
అన్నిటికీ PARENTS COMMITTEE  సమావేశం,తీర్మానం తప్పనిసరి..ఏడురోజుల లోపు ఆయాలను నిబంధనలను అనుసరించి నియమించి వివరాలు ఎం.ఆర్.సి కి అందజేయాల్సి ఉంది.
నిబంధనలు అతిక్రమించిన ఎడల చర్యలుకూడా తీసుకొనబడునని తెలుపడమైనది.

Rc No:16021 dt:1-2-21 Supply of 3 Masks to 1 to 10th Class Students

1 నుంచి 10 తరగతుల విద్యార్ధులకి 3 మాస్క్ లు  supply చేయుట కొరకు (స్టిచ్చింగ్ charges) ఉత్తర్వులు  విడుదల.

PAY SLIP /SALARY CERTIFICATE

Updated 
ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం TREASURY  సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్ ,లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.మనకు అవసరమైనప్పుడు PAY SLIPS  ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది. SALARY  సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు. మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE TO DOWNLOAD UPDATED 5-2-21PAY SLIP
Salary Certificate ను ఓపెన్ చేయడానికి మీ మొబైల్ లో WPS OFFICE అనే APP ఉండాలి. 

ఏపీ హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం.పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు.  హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

Dear Teacher Pl attend Fourth day School Health Program with the following link and also fill the following google form on Baseline assessment immediately. It is mandatory.

స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కి సంబంధించి అందరు ఉపాధ్యాయులు లైవ్ వీడియో చూసిన తర్వాత క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ నింపాలి. 

https://youtu.be/v70Ba28wl7g

https://forms.gle/S9BNNUzaVqdtwsmy8

Training Time 04.02.2021   

The Pre and Post test Assessment tool link as follows pl fill the pre and post test proforma immediately.Pre & Post assessment tool 11 am to 4:30pm. Director,SCERT,AP

Click Here To Submit Pre & Post test

All primary upper primary high schools Working Timings are changed RC NO 151 A&1/2020 of DIRECTOR OF SCHOOL EDUCATION, AP, AMARAVATHI regarding Change of SCHOOL TIMINGS

ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల మొక్క టైమ్ టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. 


Primary 9-00 to 3-30

UP.         9-00 to 4-00

High school 9-00 to 4-00 pm

Rc.No.151/A&I/2020 Date

AP CM YS JAGAN REVIEW ON NADU NEDU AND JAGANANNA GORUMUDDA

నాడు- నేడు, గోరుముద్దపై అధికారులతో సీఎం సమీక్ష పూర్తి వివరాలు 

 ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి ‘నాడు- నేడు’ కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. ‘నాడు- నేడు’ కార్యక్రమంతోపాటు ‘గోరుముద్ద’పై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు - నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత పనులను ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలను బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం జగన్‌ వివరాలు కోరారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు బదులిచ్చారు.

విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

గోరుముద్దపై సమీక్ష అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంపై కూడా సీఎం జగన్‌ సమీక్షించారు.

గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా సీఎం సమీక్షించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం దాదాపు 49 వేల మంది సిబ్బంది అవసరమని, టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌ఓపీ టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ శిక్షణ ఇస్తుందని సీఎం జగన్‌ అధికారులకు వివరించారు.

AP.SSC TIME TABLE (JUNE 2021) 2020-21

ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

 జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :

జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌

జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌

జూన్‌ 10(గురువారం) : గణితం

జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌

జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌

జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌

జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

Identification of Teachers for development of content, training material instructions

Resource persons for material preparation for Orientation of New Textbooks from class 1st to 6th.Teachers who are interested to participate in the material preparation can apply now.

Click Here To Submit Google Form for Resource Person

AP Samagra Shiksha-New Education Policy-2020 -Teacher Trainings on New Text Books for smooth classroom instruction by Primary Teachers in the State under Learning Enhancement Programme (LEP) via ONLINE MODE.

Local Body Elections Symbols for sarpanch and ward members

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ కి కేటాయించే గుర్తులను ఎన్నికల కమీషన్ వారు విడుదల చేయడం జరిగింది. 

NISHTHA Courses completion Status All the teachers who are involved in taking NISHTHA course are to fill the form to provide course completion certificate

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అన్ని  మాడ్యూల్స్ పూర్తి చేసిన వారి వివరాలు సబ్మిట్ చేయవలసిందిగా సమగ్ర శిక్ష వారు గూగుల్ పామ్ ఇవ్వడమైనది. 

Click Here To Submit Your NISHTHA Training Status

ఎవరైతే NISHTHA COURSE కంప్లీట్ చేశారో,ఎవరైతే 18 మాడ్యుల్ పూర్తి చేశారో , ఏ ఏ మాడ్యూల్ సర్టిఫికేట్ రాలేదో వారందరూ ఫైనల్ సర్టిఫికేట్ కోసం(NISHTHA FINAL CERTIFICATE ) క్రింది గూగుల్ ఫామ్ పూర్తి చేసి పంపవలెను.

School Health program YouTube Web link

As per message of Director SCERT,you are instructed to participate in Training on 'SCHOOL HEALTH PROGRAMME' daily through the web link from 11 AM to 5 PM on 02.02.2021 to 04.02.2021 without fail.The secretary and Director of School education will also attend this programme



Jagananna GORUMUDDA Updated Version 6.75

జగనన్న గోరుముద్ద app ను Version 6.75 dt:24-2-21 update చేయడమైనది.
update version లో Enrollment icon ఇవ్వబడింది.New Enrollment ను Enter చేసుకోగలరు

AP Inter meadiat examination time table

AP లో ఇంటర్ మీడియేట్ పరీక్ష లకు సంబంధించి టైమ్ టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. తేది 5-5-2021  నుండి ఉదయం 9 నుండి 12 వరకు పరీక్షలు జరుగును. 


Training on Health and wellness by SCERT

పాఠశాల లో  హెల్త్ మరియు వెల్నెస్ కి సంబంధించి SCERT ఆధ్వర్యంలో LIVE ప్రోగ్రామ్


Central Government Budjet Heighlets

 బడ్జెట్ హైలెట్స్.

80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్.

ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు..

100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ..

ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు...

ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి..

 ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13శాతం మించి ఖర్చు..

 కాలం తీరిన వాహానాలు ఇక తక్కు కిందే...వ్యక్తి గత వాహానాలకు 20ఏళ్ళు ,కమర్షియల్ వాహానాలలకు 15ఏళ్ళ కాలపరిమితి...

దేశ వ్యాప్తంగా 500నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు..

కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు..

బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం తో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్.

ఆదాయపు పన్ను చెల్లించే వారికి దక్కని ఊరట.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది . 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు . పింఛను , వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది . కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను , వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించింది . ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు . దీంతో పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది . పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు . రూ . 50 లక్షల లోపు ఆదాయం , రూ .10 లక్షల లోపు వివాదాలు ఉన్నారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది .

Featured post

Ap open school 10th Class and intermediate results