నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు
ఏపి పాలిసెట్ -2022 ఫలితాలను జూన్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను శనివారం ఉదయం 9.15 గంటలకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజయవాడలోని గేట్వే హోటల్లో విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది . రిజిస్ట్రేషన్ వివరాలు , పుట్టిన తేదీన నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.
ఫలితాల కోసం
http://sbtetap.gov.in/Screens/Mainhome.aspx
No comments:
Post a Comment