పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్లకు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ , వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ , వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది .
పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్ ను రూపొందించిందని , ప్రతివారం సచివాలయ సిబ్బంది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షించాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.
No comments:
Post a Comment