సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళన .చలో విజయవాడ ’ విజయవంతమైన నేపథ్యంలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అభిప్రాయాన్ని చెప్పే అవకాశముంది.
No comments:
Post a Comment