APTF VIZAG: Chief Secretary Press Conference at 6 P. M

Chief Secretary Press Conference at 6 P. M

సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళన .చలో విజయవాడ ’ విజయవంతమైన నేపథ్యంలో ఏపీ సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అభిప్రాయాన్ని చెప్పే అవకాశముంది.

https://youtu.be/vR7x0jq3Y0c



No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today