APTF VIZAG: జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణుతో ముగిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం.బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ ఛైర్మన్.

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణుతో ముగిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం.బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ ఛైర్మన్.

వెెెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరాం.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం.

సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు

నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టంగా చెప్పారు

రెండు జేఏసీలు కలిసినప్పుడు వెంకట్రామిరెడ్డిని కూడా మాతో కలవాలని కోరాం.బేషజాలు పక్కన పెట్టాలని కోరాం

మా మీద ఏ ఆరోపణలు చేసినా మేం స్పందించాల్సిన అవసరం లేదు.

మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతున్నాం.

పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే మాకు అనుమనాలు వస్తున్నాయి

ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చింది.

బొప్పరాజు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్.

పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.

పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి.

మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..?

పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..?

రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తాం.

వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నం

పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు

ఎవరేం విమర్శలు చేసినా మేం పట్టించుకోం

పీఆర్సీ వ్యవహరాన్ని పక్క దారి పట్టించేలా వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

వెంకట్రామిరెడ్డి ఏదో లబ్దిని ఆశించే పక్క దాపట్టించే ప్రయత్నం చేస్తున్నారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today