APTF VIZAG: ఏపీలో మే నెలాకరి వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో మే నెలాకరి వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో మధ్యాహ్నం 12 నుంచి తర్వాతి రోజు ఉదయం 6 వరకు అమల్లో ఉన్న కర్ఫ్యూను పొడిగించారు. గతంలో విధించిన కర్ఫ్యూ రేపటితో ముగియనుండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా కేసులు తగ్గాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలన్న సీఎం.. కర్ఫ్యూ అమల్లోకి వచ్చి కేవలం 10 రోజులే అయ్యిందని సీఎం అన్నారు.


               

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today