APTF VIZAG: 10 lakhs compensation announced by state govt for orphans

10 lakhs compensation announced by state govt for orphans

కొవిడ్‌ వల్ల అనాథలైతే రూ.10 లక్షలు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తో మరణించిన వారి పిల్లలను ఆదుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకులో ఎఫ్‌డీ చేయనున్నారు. ఈ ఆర్థికసాయంపై ఒకట్రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results