APTF VIZAG: డిగ్రీలో 40 % వచ్చినా టెట్కు అర్హులే

డిగ్రీలో 40 % వచ్చినా టెట్కు అర్హులే

డిగ్రీలో 40 శాతం మార్కు లు పొంది బీఈడీ ఉత్తీర్ణులైన ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగ అభ్యర్థులందరూ టెట్ పేపర్ 2 ఏ రాయవచ్చని పాఠశాల విద్యా శాఖ కమి షనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు .

అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఈ అవకాశము ఉంటుందని తెలిపారు . కాగా , టెట్ ఆన్లైన్ పరీక్షలు ఆగస్ట్లో జరగనున్నాయి

దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే టెట్ వెబ్సైట్ లో పొందుపరిచారు .

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4