డిగ్రీలో 40 శాతం మార్కు లు పొంది బీఈడీ ఉత్తీర్ణులైన ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగ అభ్యర్థులందరూ టెట్ పేపర్ 2 ఏ రాయవచ్చని పాఠశాల విద్యా శాఖ కమి షనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు .
అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఈ అవకాశము ఉంటుందని తెలిపారు . కాగా , టెట్ ఆన్లైన్ పరీక్షలు ఆగస్ట్లో జరగనున్నాయి
దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే టెట్ వెబ్సైట్ లో పొందుపరిచారు .
No comments:
Post a Comment