ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు.
ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాను కోట్లు సంపాదించలేదని... ఉద్యోగులు తమను నమ్మాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment