✫ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు
✫జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్లో చర్చ
✫ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకంపై చర్చ
✫పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ చెల్లింపులను కేబినెట్ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల
✫అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం
ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ఆమోదం తెలపనుంది.
✫రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ ఆమోదించనుంది.
➪ మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్ అంచనాలను ఆమోదించనున్న కేబినెట్
➪ బడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం
➪ లోకాయుక్త కర్నూల్కు తరలించే ప్రతిపాదనకు, హెచ్ఆర్సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
No comments:
Post a Comment