కొవిడ్తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
❖ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధించనున్నారు.
దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ యూట్యూబ్ లింక్
https://youtube.com/c/DoordarshanSaptagiri
❖ వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
1, 2 తరగతులు:
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు
★3, 4, 5 తరగతులు:
మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు..
★6, 7 తరగతులు:
మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు
★8, 9 తరగతులు:
మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల వరకు..
★పదో తరగతి విద్యార్థులకు:
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా తరగతులు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు భాషేతర శాస్త్రాల బోధన జరగనుంది.
No comments:
Post a Comment