APTF VIZAG: పరీక్షల అంశంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.

పరీక్షల అంశంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.

 పరీక్షల నిర్వహణపై విచారణ

★ కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.

★ పరీక్షలు రద్దు చేయాలని పలువురు కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.

★ పరీక్షలంటే.. 30 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారని.. కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. 

★ కేంద్రం నిబంధనల ప్రకారం వారు ఐసోలేషన్‌ లేదా ఆస్పత్రిలో ఉండాలి అని న్యాయస్థానం పేర్కొంది. 

★ అయితే, కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వుం కోర్టుకు వెల్లడించింది.

★ ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని న్యాయస్థానం గుర్తుచేస్తూ.

★ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. ఈ అంశంపై మే3లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today