APTF VIZAG: CM VIDEO CONFERENCE

CM VIDEO CONFERENCE

 School reopen in November 2

Schools should work  Halfday - 9:am to 1:30p

Half of the students to allow schools every day - I.e. weekly three days

Every day to conduct awareness to students  on COVID-19 in one session

Every class room to allowed only 16 or 20 students only for seatin


 ఈరోజు కలెక్టర్లతో  ముఖ్యమంత్రి  గారు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సంధర్భం లో పాఠశాలల పునః ప్రారంభంపై  పలు నిర్ణయాలు వెల్లడించారు.

*నవంబర్ 2 నుంచి పాఠశాలలు  ప్రారంభం అవుతున్నాయని అన్నారు. 

*ఉదయం 9.00గంటల నుంచి  1:30 వరకు పాఠశాలలు  పనిచేస్తాయని తెలిపారు.

 *ప్రతిరోజూ సగం మంది విద్యార్థుల ను  పాఠశాలకు అనుమతిస్తారు.  

*వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులు బడి కి హాజరవుతారు. 

*ప్రతి తరగతి గదిలో 16 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెడతారు.

 *ప్రతిరోజూ ఒక సెషన్‌లో కోవిడ్-19 పై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

*రెండు రోజులకు ఒకసారి తరగతులు:

*నవంబరు 2న స్కూళ్లు తెరుస్తారు.

*1, 3, 5, 7 తరగతులు ఒక రోజు. 2,4, 6, 8 తరగతులు మరోరోజు నిర్వహిస్తారు.

*ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.

*అదే వధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

*నవంబరు నెలలో ఇది అమలవుతుంది.

*డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

*ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today