APTF VIZAG: ఈరోజు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు,కమీషనర్ సురేష్ కుమార్,జె.డి సర్వీసెస్ మువ్వా రామలింగం గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. చర్చించిన అంశాలు

ఈరోజు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు,కమీషనర్ సురేష్ కుమార్,జె.డి సర్వీసెస్ మువ్వా రామలింగం గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. చర్చించిన అంశాలు


ప్రమోషన్ల అంశం పూర్తి అయినది.వివరాలు కింది విధంగా ఉన్నాయి.బదిలీల గురించి సమావేశంలో ప్రకటించిన తరువాత పంపగలము

👉 ఎం.ఇ.ఓ 2పోస్డులకు సంబంధించిన కోర్టు కేసులు విత్ డ్రా అయినందున 679 ఎం.ఇ.ఓ2 పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు

👉 హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ కు బోధించడానికి అంగీకరించిన ఎస్.ఎ.లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ను ప్రోత్సాహం గా ఇస్తాము.ఇది ప్రమోషన్ కాదని కమీషనర్ గారు తెలియజేశారు.ఈ పోస్టులు 1752 ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యను బట్టి 1746 పోస్టులను భర్తీ చేస్తారు

👉 350 గ్రేడ్-ll హెచ్.ఎం పదోన్నతులు ఇవ్వబడుతాయి

👉 6269స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు

👉 2500/-విల్లింగ్ ఇచ్చిన వారితో పాటు ,మే1నాటికి అర్హత ఉన్నవారందరికీ హైస్కూల్ ప్లస్ కు అవకాశం ఇస్తారు

No comments:

Post a Comment

Featured post

Know your transfer application status