విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు మంగళవారం నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు
గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ .1.20 లక్షలు , పట్టణాల్లో రూ . 1.40 లక్షలు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు .
అనాథ , హెచ్ ఐవీ బాధిత పిల్లలు , దివ్యాంగులకు 5 % , ఎస్సీలకు 10 % , ఎస్టీలకు 4 % , బీసీ , మైనారిటీ , ఓసీలకు 6 % సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు .
ఈనెల 26 లోపు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .
No comments:
Post a Comment