APTF VIZAG: 'ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు'

'ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు'

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధి లోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలాంటి నోటిఫికేషన్ ను జారీ చేయలేదని బుధవారం ఓ ప్రకటనలో చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు.

ఆర్జీయూకేటీ పేరుతో సోషల్ మీడి యాల్లో సర్క్యులేట్ అవుతోన్న నకిలీ అడ్మిషన్ నోటిఫికేషన్లను పట్టించుకోవద్దని సూచించారు

వర్సిటీ నిర్ణీత సమయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ ను జారీచేస్తుందని , ఆర్జీయూకేటీ వర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today