రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధి లోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎలాంటి నోటిఫికేషన్ ను జారీ చేయలేదని బుధవారం ఓ ప్రకటనలో చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు.
ఆర్జీయూకేటీ పేరుతో సోషల్ మీడి యాల్లో సర్క్యులేట్ అవుతోన్న నకిలీ అడ్మిషన్ నోటిఫికేషన్లను పట్టించుకోవద్దని సూచించారు
వర్సిటీ నిర్ణీత సమయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ ను జారీచేస్తుందని , ఆర్జీయూకేటీ వర్సిటీ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు
No comments:
Post a Comment