హెచ్ఆర్ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు.
50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్తో 8 శాతం2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్తో 9.5 శాతం5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్తో 13.5 శాతం10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్తో 16 శాతం25 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్తో 16 శాతంసచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్తో 24 శాతం
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఫిట్మెంట్పై మంత్రుల కమిటీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని మరోమారు స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖతను వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment