కార్యాచరణ ప్రకటన
★ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి పి.ఆర్.సి.పై ఉన్న ఇబ్బందులను చర్చించాలని ఫిబ్రవరి 14,15వ తేదీలలో ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేయాలని,
★ 14వతేదీ ఉద్యమ కార్యాచరణ పై సియస్ గారికి నోటీస్ ఇవ్వాలని,
★ 15-20వరకు పి.ఆర్.సి పై ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఉద్యోగుల నుండి సంతకాల సేకరణ,
★ 21-24వరకు పి.ఆర్.సి సమస్యలపై బ్యాలెట్ నిర్వహణ,మరియు మంత్రులకు,ఎం.పి.లకు,ఎం.ఎల్.ఎ లకు విజ్ఞాపన పత్రాలు సమర్పణ,
★ 25న పి.ఆర్.సి సమస్యలపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ,
★ మార్చి 2,3తేదీలలో కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్షలు,
★ మార్చి7,8తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి రిలే నిరాహారదీక్షలు (ఎం.ఎల్.సి లతో కలిపి)
No comments:
Post a Comment