రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులలో & విద్యార్థులలో సైబర్ బెదిరింపులు - వానిని అరికట్టుట కు సంబంధించి యూనెస్కో & NCERT వారు సంయుక్తంగా safe online learning in the times of covid 19 అనే బుక్ లెట్ ను మరియు cyber safety and security అనే బ్రోచర్ అభివృద్ధి చేసినందున.... ప్రతి నెలా మొదటి బుధవారం నాడు సదరు బుక్ లెట్, బ్రోచర్ ఉపయోగించేటట్లు చూడవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.
No comments:
Post a Comment