అన్నిరకాల యాజమాన్య పాఠశాలలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ విధిగా 5 రోజులు(1st అక్టోబర్ - 5th అక్టోబరు )WASH ఆన్లైన్ ట్రైనింగ్ లొ పాల్గోనవలసిందిగా ఆదేశించడమైనది .
ఈ ట్రైనింగ్ లో మొదటి రెండు రోజులు దీక్ష ప్లాట్ ఫాం (ఆన్లైన్) ద్వారా ప్రత్యక్ష తరగతులు సాయంత్రం 6 గంటల నుండి 7.30 గంటల వరకు యూనిసెఫ్ ప్రతినిధులు కరోనా -3 వేవ్ నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన యాజమాన్య పద్దతులు మరియు పాఠశాల సంరక్షణ నియమావళి వివరించడం జరుగుతుంది.. చివరి మూడు రోజులు పాఠశాల సంరక్షణ నియమావళి సమాచారం దీక్ష ఆప్ లో అందుబాటులో ఉంటుంది... కావున ఉపాధ్యాయులు అందరూ ఈ శిక్షణ లో పాల్గొనవలసిందిగా ఆదేశించడమైనది.
No comments:
Post a Comment