AP ఇంటర్ సెకండియర్ 2021 ఫలితాలు విడుదల.విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాల విడుదల.
పదో తరగతి లోని ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్ను ఇంటర్మీడియట్ బోర్డు పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఫలితాల విడుదల.
No comments:
Post a Comment