APTF VIZAG: ఏపీలో జూన్ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపులు:- సీఎం శ్రీ వైయస్ జగన్

ఏపీలో జూన్ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపులు:- సీఎం శ్రీ వైయస్ జగన్

ఈ నెల 20 తర్వాత సడలింపులిస్తూ కర్ఫ్యూ కొనసాగింపు.

- ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలి 

- ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69 లక్షల మందికి సింగిల్ డోసు.

- ఇప్పటి వరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ .

- గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలి 

- కొవిడ్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం.

- 89 శాతం మంది కోవిడ్ బాధితులు ఆరోగ్య శ్రీ కింద ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

- ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు.

- మొదటి సారి పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు.

- థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి .

- పిల్లలకు వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు.

- విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతిలో చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

- ఈ - క్రాపింగ్ బుకింగ్ చాలా ముఖ్యం   సీఎం శ్రీ వైయస్ జగన్ 

- రైతులకు డిజిటల్ రశీదుతో పాటు ఫిజికల్ రశీదు కూడా ఇవ్వాలి .

- పంటల కొనుగోలులో రైతుసకు నష్టం రాకూడదు.

- ఆర్బీకే ల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి .

- తొలి విడతలో 15.6లక్షల ఇళ్ల నిర్మాణం ః సీఎం శ్రీ వైయస్ జగన్ 

- ఇప్పటికే 4,120 జగనన్న కాలనీల్లో తాగునీరు , కరెంట్ ఏర్పాటు.

- మిగిలిన కాలనీల్లో కూడా జూన్  నెలాఖరుకల్లా పూర్తి కావాలి .

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4