కరోనా తీవ్రత ద్రుష్ట్యా ఇంటర్ మీడియేట్ పరీక్ష లను వాయిదా వేస్తూ AP ప్రభుత్వం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణ విషయంలో హైకోర్టు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment