APTF VIZAG: Due to COVID Precautions any Occasion Allowed Only 50 members

Due to COVID Precautions any Occasion Allowed Only 50 members

 ఏవేడుకైనా 50 మందే!

★ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మహమ్మారి నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. 

★ ఇకపై రాష్ట్రంలో  ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 

★ క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.

★ 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

★ అన్ని కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని సింఘాల్‌ కోరారు. 

★ ఒకే కాల్‌సెంటర్‌ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు.

★ ‘‘రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 11వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

★ రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. కానీ, అది సరిపోవడం లేదు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తాం. అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today