సోమవారం గానీ మంగళవారం గానీ ముఖ్యమంత్రి గారి తో సమగ్రంగా చర్చించి పాఠశాలలు కు సెలవులు పై తుది నిర్ణయం వుంటుంది.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూమార్ గారు.
నైట్ కర్ఫ్యూ, విద్యాసంస్థల బంద్ పై ఆలోచన
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోన్న
నేపథ్యంలో వచ్చేవారం నుంచి రాష్ట్రంలో నైట్
కర్ఫ్యూ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాత్రి కర్ఫ్యూ ద్వారా .. కరోనాను నియంత్రిచొచ్చనే
యోచనలో ఉందట. గతేడాది అమలు చేసిన లాక్ డౌన్
నిబంధనలను కూడా పరిశీలిస్తోంది.
మరోవైపుపాఠశాలల్లో కరోనా పెరుగుతున్న నేపద్యంలో .. వీటి విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు.
త్వరలో ఈ నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
No comments:
Post a Comment