జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను 19న విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి రేపు ఉ.11 గంటలకు CM జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
Click Here To Download Vidyadeevena List
అనంతరం డబ్బులను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. నవరత్నాలు హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీని వల్ల దాదాపు 10 లక్షల మందిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరను
No comments:
Post a Comment