ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ కొందరు DEO లు / ఉపాధ్యాయులు తాము బదిలీ కాబడిన స్థానం నుండి మరొక స్థానం నకు బదిలీ కోరుతూ తన కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపుచున్నారనియూ.
కావున ఇకపై అట్లు ఎవరైనా ఉపాధ్యాయులు తమను బదిలీ చేయవలసిందిగా సిఫార్సులు / ప్రతిపాదనలు పంపినట్లయితే... సదరు సిఫార్సులు / ప్రతిపాదనలు తన కార్యాలయమునకు పంపవలదనీ.
2020-21 సంవత్సరానికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగిసినందున (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా ఆగిపోయిన బదిలీలు మినహా) వారిని బదిలీ చేయాజాలమని వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా అందరు RJD SE / DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు మెమో జారీ చేసారు
No comments:
Post a Comment