APTF VIZAG: Unanimously GRAMA panchayat In Elections enhance the ammount by govt of Ap

Unanimously GRAMA panchayat In Elections enhance the ammount by govt of Ap

పంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

◆రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

◆2 వేల లోపు పంచాయతీలకు 5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షలు. 5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన పంచాయితీలకు 15 లక్షల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది. 

15 వేల జనాభా దాటిన పంచాయితీలు ఏకగ్రీవం అయితే 20 లక్షల ప్రోత్సాహకాలు ప్రకటించింది.

ప్రభుత్వం శాంతియుతంగా ఏకగ్రీవం అయిన పంచాయతీలకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. 

ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results