Ap లోని 1నుండి 5 తరగతి మరియు 6,7 తరగతుల ను ఎప్పటి నుండి ప్రారంభం చేయాలి అనే వివరాలతో జీవో నెంబర్ 229 విడుదల చేయడం జరిగింది.
పాఠశాలల్లో వివిధ తరగతుల పునఃప్రారంభం పై సవరణ ఉత్తర్వులు సంఖ్య: 229.తేది: 23-11-2020 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు
నవంబరు-23 నుండి 8 వ.తరగతి.
డిసెంబరు-14 నుండి 6,7 తరగతులు (తరువాత పరిస్థితులు అంచనా బట్టి)
జనవరి సంక్రాంతి తరువాత 1 నుండి 5 తరగతులు (తరువాత పరిస్థితులు అంచనా బట్టి)
No comments:
Post a Comment