వచ్చే ఏడాది నుంచి ఎల్కేజీ, యూకేజీ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం
పీపీ1, పీపీ లుగా ప్రీప్రైమరీ విద్య అమలు
ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందిస్తాం
వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు: ఆదిమూలపు సురేష్
అవసరమైన టీచర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించారు
ప్రతీ జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య : మంత్రి సురేష్
ప్రతీ నియోజకవర్గానికి ఓ విద్యాశాఖ అధికారిని తెస్తాం
జిల్లా స్థాయిలో డీఇవో, జేడీలు జిల్లాలో జేసీల పరిధిలోకి విద్యాశాఖను తెస్తాం
ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ పై చర్చించాం
కమిటీ నివేదిక ఆధారంగా సీఎం చర్యలు తీసుకుంటారు
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు చర్యలు
సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు: మంత్రి సురేష్
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం
No comments:
Post a Comment