APTF VIZAG: Go. Ms. No. 12-02-2019,మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు.

Go. Ms. No. 12-02-2019,మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు.

మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల గౌరవ వేతనం పెరిగింది.వంట చేసే వారు, సహాయకుల వేతనాన్ని రూ.1000 నుంచి రూ. 3 వేల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 88,296 మందికి లబ్ధి చేకూరనుంది.
Click here to download GO

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today