APTF VIZAG: మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు.పీఎం పోషన్ యోజనలో భాగంగా అందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు.పీఎం పోషన్ యోజనలో భాగంగా అందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం

పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై కేంద్రం దృష్టి సారించింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆహార పదార్థాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని యోచిస్తోంది. సజ్జ, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో వాటితో చేసిన పదార్థాలను అందించడంపై దృష్టి పెట్టింది. వీటిని పీఎం పోషన్ యోజనలో భాగంగా చేసి పిల్లలకు అందించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results