APTF VIZAG: ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

ప్రభుత్వ ఉత్తర్వులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇస్తూ మెమో జారీ చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని సాధారణ పరిపాలన శాఖ  స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాగా, 2002 నుంచి జీవోలను ఆన్‌లైన్‌ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఉంచుతోంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results